మొబైల్ ఐసీటీసీ క్యాంప్ ద్వారా హెచ్ ఐ వి పరీక్షల క్యాప్
జనం న్యూస్ పల్నాడు జిల్లా జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం గాంధీ బొమ్మ సెంటర్ నందు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్…
తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
జనం న్యూస్ జూన్ 9 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోమవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు…
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి
జనం న్యూస్. జూన్8. సంగారెడ్డి జిల్లా.హత్నూర. నియోజకవర్గం .ఇంచార్జ్ (అబ్దుల్ రహమాన్) విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోగల ఒక వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో చోటు చేసుకుంది. హత్నూర గ్రామానికి…
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పడిన మొదటి సంఘము ఎస్టియు
జనం న్యూస్: 9 జూన్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకై ఏర్పడిన మొట్టమొదటి సంఘము రాష్టోపాధ్యాయ సంఘం అని జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అన్నారు. ఎస్టియు 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులే హెచ్చరించిన చిలకలూరిపేట రూరల్ SI అనీల్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట రూరల్ పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న SI అనీల్ బృందం గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన క్రిమినల్…
నరసరావుపేట ఖమ్మం పాలెం టౌన్ పట్టణంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 9 రిపోర్టర్ సలికినీడి నాగరాజు MSF టౌన్ అధ్యక్షులు కలపాల చరణ్ మాదిగ కాప డేనిల్ మాదిగ MSF టౌన్ ఉపాధ్యక్షులు బుట్టి మహేంద్ర మాదిగ, MSF ప్రధాన కార్యదర్శి వీళ్ళ ఆధ్వర్యంలో,ఎమ్మార్పీఎస్…
బడిబాటలో గోడపత్రికను ఆవిష్కరించిన మండల విద్యాధికారి: గజ్జెల కనకరాజు
(జనం న్యూస్ చంటి జూన్ 9) దౌల్తాబాద్ మండలంలోని శేరిపల్లి బందారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో మండల విద్యాధికారి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను…
హరిత గ్రామం లక్ష్యం గా మొక్కలు నాటిన లయన్స్ క్లబ్ సభ్యులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందలూరు కన్యకా చెరువు మరియు చెరువు అలుగు వద్ద ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ పరంపరలో భాగంగా హరిత గ్రామమే…
విశాఖ విమానాశ్రయంలో నారా లోకేష్ ను కలిసిన నాగ జగదీష్
జనం న్యూస్ జూన్ 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రెండు రోజులు పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో మాజీ శాసన మండలి సభ్యులు…
ప్రతిభా పురాష్కారానికి తర్లుపాడు విద్యార్థి ఎంపిక
జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 9 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వతరగతి చదివిన మాదాల నాగ సురేష్ 576 మార్కులు సాధించి ప్రతిభా పురష్కారానికి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం సుధాకర్…