ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
ఫిబ్రవరి 21 జనం న్యూస్. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. సిరికొండ మండలంలో. బీజేపీఎమ్మెల్సీ అభ్యర్తుల గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి అవగాహన కల్పించారు మండలం…
పల్లం జడ్పీ హైస్కూల్ హైస్కూల్ నందు చట్టాలపై అవగాహన సదస్సు
జనం న్యూస్ ఫిబ్రవరి 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి .కృష్ణారావు ఆదేశాల ప్రకారం అమలాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టీ. యస్. ఆర్.కె.ప్రసాద్…
ముఖ్యమంత్రి సహాయనిధి యల్ ఒ సి అందజేత
జనం న్యూస్ ఫిబ్రవరి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజక వర్గం వివేక్ నగర్ డివిజన్ నివాసం ఉంటున్న వనరస.యాదగిరి తండ్రి వి.సీతారాములు వయస్సు యాబై సంవత్సరాలు, మొకాళ్ళ నొప్పితో పంజాగుట్ట లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వైద్యులు మోకాలికి బైపాస్ సర్జరీ చేయవలసిందిగా…
తులసమాంబను దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్ ఫిబ్రవరి 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం ప్రాంతం మడక పాలెం.గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బాల తులసి మాంబ అమ్మవారికి పండగ మహోత్సఅమ్మవారికి యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ…
పేద అడ బిడ్డ పెళ్లికి 75 కిలోల బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి
జనం న్యూస్ // ఫిబ్రవరి // 21//జమ్మికుంట // కుమార్ యాదవ్.. వీణవంక మండలం కోర్కల్ గ్రామము నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి,రిజ్వానా వివాహం ఈనెల 23వ తేదీ ఆదివారం రోజు ఉండగా ,ఈ వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
జుక్కల్ ఫిబ్రవరి 21 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో వాజిద్నగర్, గుండెనమల్లీ…
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్మెగాస్టార్ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు…
ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఖమ్మం జిల్లా శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది, ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే…
మాతృభాషలో విద్యఆ జాతి ప్రజల హక్కుఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రున్ని కప్పేసింది. వెన్నెలపోయింది.వారి ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగేండ్ల బుడతడు అరుగు…
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.
జనం న్యూస్, ఫిబ్రవరి 20 : ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాతల పెట్టుబడుల సహాయార్ధం ఇచ్చే పిఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల…