రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గ్రామం సాధనపల్లి/రాజుపల్లి కాట్రపల్లి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల…
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం
జనం న్యూస్ ఏప్రిల్ 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి క్యాంపు కార్యాలయంలో శేర్లింగంపల్లి నాయకులతో ఈనెల ఇరవై ఎండవ తేదీన జరగబోవు బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా…
ఘనంగా ఇల్లంతకుంట హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్కు సత్కారం
జనం న్యూస్ // ఏప్రిల్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్కు చెందిన కనుకుంట్ల లక్ష్మణ్ హెడ్ కానిస్టేబుల్ పదోన్నతిని పొంది, మెదక్ జిల్లాకు బదిలీ అయ్యాడు.…
రాజుల్లా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం….
బిచ్కుంద ఏప్రిల్ 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ వైద్య శిబిరం లో…
ఆడపడుచులకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
జనం న్యూస్ ఏప్రిల్ 07(నడిగూడెం) తెలంగాణలో ఆడపడుచులకు అండగా, వారి రక్షణ, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో డేగబాబు ఫంక్షన్ హాల్ నందు…
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ర్యాలీ
ఆరోగ్యకరమైన ప్రారంభం – ఆశాజనక భవిష్యత్తు అనే అంశంతో అవగాహన సదస్సు జనం న్యూస్,ఏప్రిల్ 07,అచ్యుతాపురం: ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యంపై అవగాహన దినంగా1948లో,డబ్ల్యూహెచ్ఓ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందని హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య…
మాల మహానాడు మండల కార్యాలయం ప్రారంభిస్తున్న రవి.
జనం న్యూస్ ఏప్రిల్ 7 నడిగూడెం మాల మహానాడు నాయకులంతా ఐక్యతగా ఉండి హక్కులకై ఉద్యమించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి కోరారు. సోమవారం మండల కేంద్రంలో మాల మహానాడు మండల కార్యాలయంను మాల మహానాడు జాతీయ మహిళా…
ఏప్రిల్ 14 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి….. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి
జనం న్యూస్ , ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 14 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో…
రన్ ఫర్ జీసస్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న ఏఐసీసీ నాయకులు.
(జనం న్యూస్) ఏప్రిల్ 7 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్: ఈనెల 19వ తేదీన ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం వాల్ పోస్టర్లను ఏఐసీసీ రాష్ట అధ్యక్షులు రెవరెండ్ ఎనోష్ కుమార్ ఆధ్వర్యంలో డీజిఎం చర్చి ప్రాంగణంలో…
దొరికిన ఫోన్ పోలీసులకు అప్పగింత.
నిజాయతీ చాటుకున్న దిశ రిపోర్టర్ చీర్లవంచ హరీశ్.. జనం న్యూస్07 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన ‘దిశ’ పత్రిక రిపోర్టర్ చీర్లవంచ హరీశ్ నిజాయతీ చాటుకున్నాడు. దామెర…