• May 12, 2025
  • 53 views
బుద్ధుని శాంతి మార్గమే మానవాళికి రక్ష

భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో బుద్ధుని శాంతి మార్గం ద్వారానే ప్రపంచ మానవాళి రక్షణ జరుగుతుందని భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్…

  • May 12, 2025
  • 65 views
సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులునర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మీ

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 12/05/2025(సోమవారం ) ఈ నెల 15వ తారీకు నుండి కాళేశ్వరంలో జరగబోయే సరస్వతీ పుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన…

  • May 12, 2025
  • 52 views
పాలీసెట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్

జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రేపు అనగా మే 13 వ తేదినపరిధిలో 4 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే పాలీసెట్ – 2025 పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద…

  • May 12, 2025
  • 133 views
భారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపన

బుద్ధుడి హృదయమే భారత రాజ్యాంగం – బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, కొత్తగూడెం జనం న్యూస్ 12మే ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, భారతదేశంలోని బహుజనవాదులు తమ సాంస్కృతిక రాజకీయ పండుగగా నిర్వహించుకునే రోజు…

  • May 12, 2025
  • 44 views
భారతదేశ రాజనీతి పితామహుడు గౌతమ బుద్ధుడి విగ్రహ నిర్మాణ శంకుస్థాపన

బుద్ధుడి హృదయమే భారత రాజ్యాంగం – బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, కొత్తగూడెం జనం న్యూస్ 12మే ( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

  • May 12, 2025
  • 45 views
అంగన్వాడి వర్కర్లును పెన్షన్ విధులు నుంచి మినహాయించాలి

జనం న్యూస్,మే12,అచ్యుతాపురం: అంగన్వాడి వర్కర్స్ ను పెన్షన్ విధులు నుంచి మినహాయించాలని అచ్యుతాపురం ఎంపీడీవోకి అంగన్వాడి కార్యకర్తలు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా అంగన్వాడి యూనియన్ నాయకులు నారాయణమ్మ, అంబిక మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ రకరకాలు యాప్స్ వలన పనిభారం పెరిగిందని,కూటమి…

  • May 12, 2025
  • 67 views
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం

మే 20, న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల క్రిష్ణమాచారి జనం న్యూస్ మే 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మండల ఆఫీసు…

  • May 12, 2025
  • 37 views
విద్యుత్ సరఫరాలో అంతరాయం

జనం న్యూస్ మే 13( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండల పరధి లోని బీబీపేట,తుజల్పూర్,మల్కాపూర్ ,యాడారం ,కోనాపూర్ గ్రామాల్లో 33kv లైన్ లో వర్షాకాలం లో అంతరాయం జరగకుండా ముందస్తుగా.చెట్ల కొమ్మల నరికివేత సబ్ స్టేషన్ లో…

  • May 12, 2025
  • 36 views
ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి ఏఎంసి చైర్మన్ రాములు గౌడ్.

జనం న్యూస్ 10మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో ని వరి ధాన్య కొనుగోలు కేంద్రంను సందర్శించినఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్,వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, డైరెక్టర్ లతో కలిసి సందర్శించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు…

  • May 12, 2025
  • 32 views
పీఎం కిసాన్ లో నమోదు అవకాశం కల్పించాలి

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ 13 మే ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పథకంలో తెలంగాణాలో కొత్తగా లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించాలని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com