అందాల పోటీలు ప్రారంభించడం కాదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
సన్న వడ్లు కొనండి.. మక్క కొనుగోలు చేయండి.. రైతు బోనస్ బోగస్ అయింది.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్, మే 15, కుమార్ యాదవ్, జమ్మికుంట ) తెలంగాణ రాష్ట్ర…
ప్రభుత్వ స్థలంలో వెంచర్ కు అక్రమ రోడ్డు రూ.కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర.అవినీతి మత్తులో అనుమతులిచ్చిన జిహెచ్ఎంసి.
జనం న్యూస్ మే 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిన బడా నిర్మాణ సంస్థ హౌసింగ్ బోర్డు భూమిని రోడ్డుగా చూపించి అనుమతులు. చెరువు బఫర్ జోన్ లోనే నిర్మాణ అనుమతులిచ్చిన జిహెచ్ఎంసి. కాసులకు కక్కుర్తి…
కొమ్మిడి రాకేశ్ రెడ్డి చేయూత
జనం న్యూస్, మే 15, కుమార్ యాదవ్ జమ్మికుంట ) వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కి క్రికెట్ కిట్టు కావాలని సాక్షి సీనియర్ జర్నలిస్ట్ పాపారావు దృష్టికి తీసుకుపోవడం తోనే వెంటనే స్పందించి అతిధి…
త్రినేత్ర షోటోకన్ కరాటే లో 16 మంది విద్యార్థులు బ్లాక్ బెల్టు కు అర్హులు
(జనం న్యూస్ చంటి) సిద్ధిపేట జిల్లా: త్రినేత్ర షోటోకన్ కరాటే ఆద్వర్యం లో బుధవారం రోజున SRK హై స్కూల్ లో బ్లాక్ బెల్ట్ రౌండ్స్ కరాటే మాస్టర్ మదు నిర్వహించారు ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ కు సంబదించినది 6…
స్మశాన భూమి కబ్జా దారులకు అండగా వీఆర్వో కోటేశ్వరరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు లంచాం 30 వేల రూపాయలు తీసుకున్న విఆర్ఓ కోటేశ్వరరావు ఎడ్లపాడు మండలంలో చేసినప్పుడు కూడా వీఆర్వో కోటేశ్వరరావు ఘన కార్యాలు ఎన్నో స్థలాలు పొలాలు వివరణ అడిగినా…
త్రినేత్ర షోతోకన్ కరాటే లో 16 మంది విద్యార్థులు బ్లాక్ బెల్టు కు అర్హులు
(జనం న్యూస్ చంటి) సిద్ధిపేట జిల్లా: త్రినేత్ర షోతోకన్ కరాటే ఆద్వర్యం లో బుధవారం రోజున SRK హై స్కూల్ లో బ్లాక్ బెల్ట్ రౌండ్స్ కరాటే మాస్టర్ మదు నిర్వహించారు ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ కు సంబదించినది 6…
రామయ్య తలంబ్రాలు అందుకున్న రాములు గౌడ్ లక్ష్మీ దంపతులు
రామకోటి రామరాజు సేవలు అమోఘం అన్న మాజీ సర్పంచ్ రాములుగౌడ్ భద్రాచలం ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రమైనవి జనం న్యూస్, మే 15 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రామయ్య కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన…
దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టొర్నికి….. విరాళాలు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపిన అజయ్ వర్మ
జనం న్యూస్ మే 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టొర్నికి….. 10000 రూ,, వీరా మార్కెటింగ్ యాజమాన్యంచోడిశెట్టి వీరబాబు జి అందించారు… ఈరోజు జరిగిన మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న శివ…
రోడ్డుకు మోక్షం తెచ్చిన ఎమ్మెల్యే
జనం న్యూస్ పత్రిక ప్రకటన స్పందన జనంన్యూస్14మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి) భీమారం మండలంలోని బూరుగుపల్లి నుండి గేర్రగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణం ఎన్నో రోజుల నుండి అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్డు నిర్మాణ పనులను…
ప్రభుత్వం నోటిఫై చేసిన వరి విత్తనాలనే వినియోగించేలా అవగాహన కల్పించాలి
జనంన్యూస్. 14.నిజామాబాదు. ప్రతినిధి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశంనిజామాబాద్, ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన (గుర్తించబడిన) వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు…