మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండల కేంద్రానికి చెందిన మారెపల్లి నాగరాజు గోడకూలి మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి నేడు వారి స్వగృహానికి వెళ్లి…
ఘనంగా లెక్చరర్ లైన్ నరేందర్ రిటైర్మెంట్ వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ లైన్ నరేంద్ర రిటైర్మెంట్ సందర్భంగా సోమవారం ఉదయం మెదక్ లోని హెచ్ కన్వెన్షన్ హాల్ లో బంధుమిత్రులు కుటుంబ సమేతంగా నిర్వహించిన…
2లక్షల మంది భక్తులకు తలంబ్రాలు పంపిణికి శ్రీకారం
100కిలోల ముత్యాల తలంబ్రాలకు పూజలు నిర్భహించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులు జనం న్యూస్, ఏప్రిల్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల దేవస్థానం రామకోటి భక్త సమాజం సంస్థను…
పెండింగ్ సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం
30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం.. రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు.. భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట…
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు
జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రంలోని ఇందిరనగర్ లో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ రూ వ్యయం తో 5లక్షల సీసీ రోడ్ ను ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు…
హుజురాబాద్ కోర్టులో హాజరైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) బి అర్ ఎస్ ప్రభుత్వంలో సినియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రజావ్యతిరేక విధానాలపైన ఎన్నో పొరాటాలు , చేసారు. ఎన్నో ధర్నా లు , ఎన్నో…
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు
జనం న్యూస్ 29ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధి నందగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలన చేసిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ మహేందర్. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి ఐదు…
ఆర్టిఫిషియల్ కాలు అందజేసిన భారత వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసు కేంద్రా ట్రస్ట్ సేవా సంస్థ
జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విశాఖపట్నం కు చెందిన కె నాగమణి కి పుట్టిన అప్పటి నుండి ఆమెకు ఒక కాలు చిన్నగ ఉండడం చేత ఆమెకు ఇబ్బంది ఉండి ఏపని చేయలేక పోతుంది. వివాహం…
రైతులకు వ్యవసాయ యంత్రీకరణకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం
జనం న్యూస్ ఏప్రిల్ 28( ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వ్యవసాయ శాఖ 28.4.25 న ముమ్మిడివరం నియోజకవర్గం రైతులకు రూ. 100000/(లక్ష) సబ్సిడీ పై పవర్ టిల్లర్లు . ముమ్మిడివరం నియోజవర్గ…
ఈనెల ముప్పై న పదవ తరగతి పరీక్ష ఫలితాలు?
జనం న్యూస్ ఏప్రిల్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా రు. ఇప్పటికే పక్క రాష్ట్రం ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి తెలంగాణలో…