వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్
జనం న్యూస్,కొమరాడ,మార్చి12 +రిపోర్టర్ ప్రభాకర్): నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.…
ఎంపీపీ కుటుంబానికి మాజీ మంత్రి విశ్వరూప్ పరామర్శ
జనం న్యూస్ మార్చి 12 కాట్రేనికోన కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పాలెపు లక్ష్మి ఇటీవల మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ పరామర్శించారు. బుధవారం పల్లం గ్రామంలోని ఎంపీపీ ఇంటికి వెళ్లి ఆమె…
10వ తరగతి విద్యార్థులకు స్పూర్తినందించిన దాతలు
జనం న్యూస్ మార్చి 12 కాట్రేని కొన కాట్రేనికోన మండలం స్థానిక పల్లంకుర్రు పంచాయితీ పరిధిలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సాపేవారిపల్లెలో జరిగిన ప్రేరణ కార్యక్రమం పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాశి శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో…
పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి.
టీ-జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ వివిధ ప్రజాసంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశంజనం న్యూస్ 12 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో టీజేఏసీ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా…
మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ ముదిరాజ్,ని రాష్ట్ర ఆదర్శ మహిళ అవార్డు వచ్చిన సందర్భంగా
బీసీ సెల్ మర్కుక్ మండల అధ్యక్షులు ముదిరాజ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజు శాలువాతో ఘనంగా సన్మానించారు జనం న్యూస్ మార్చ్ 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా జగదేవపూర్…
బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు – రమేష్ జి జనం న్యూస్ -మార్చి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరగనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నాగార్జునసాగర్ పట్టణ బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు…
సన్ స్కూల్ యొక్క _ “ఉడాన్” _ విజియానగరంలో 25 సంవత్సరాల విద్యార్థుల విజయాన్ని సూచిస్తుంది
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సన్ స్కూల్ ఆఫ్ విజియానగరం తన 25 వ వార్షికోత్సవాన్ని నిన్న మార్చి 11 న జ్ఞాపకం చేసుకుంది, “ఉడాన్ – ట్రయల్స్ విజయాలుగా మార్చడం” అనే శక్తివంతమైన…
బిఆర్ఎస్ పార్టీ జూట,పార్టీ నాయకులు జుట
ముఖ్యమంత్రితో హామీని ఇప్పించిన మండలాన్ని ఏర్పాటు చేయలేని అసమర్ధ మాజీ ఎమ్మెల్యే, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న మండలం ఏర్పాటు చేయలేని మీరు, మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది… అధికార బలంతో అర్ధరాత్రి దీక్ష శిబిరాన్ని భగ్నపరిచిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే……
పేదల ఇళ్లను రెగ్యులర్ చేయాలి”
జనం న్యూస్ 12 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జీవో నెంబర్ 30 ప్రకారం పేదల ఇల్లను రెగ్యులర్ చేయాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం రామకృష్ణ నగర్లో జరిగిన ప్రజా…
ఘనంగా బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రాజ్ పుత్ జన్మదిన వేడుకలు
జనం న్యూస్ మార్చి 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బాలాజీ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలు బుధవారం కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…