సన్న బియ్యం! కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని సాయి…
డిగ్రీ కళాశాలలో వీడ్కోలు సమావేశం ….
బిచ్కుంద ఏప్రిల్ 4 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున జూనియర్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ విద్యార్థిని విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారని…
స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు జనం న్యూస్ ఏప్రిల్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వేసవికాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్…
ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం -కర్నాటి లింగారెడ్డి
జనం న్యూస్- ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మరియు పైలాన్ కాలనీలలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన…
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి జీవో నెంబర్ 51 ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి 40 సంవత్సరాల నుండి పంచాయితీలనే నమ్ముకున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర…
మహిళలకు అవగాహన కల్పించిన సఖి లీగల్ అడ్వైజర్ శ్రీదేవి…
జనం న్యూస్ 04 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపూర్ గ్రామంలో వివో కమ్యూనిటీ హాల్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం…
గురుకులంలో సాయి ఎక్సలెంట్ విద్యార్థులు ప్రభంజనం
గురుకులంలో 60 సీట్లు సాధించిన విద్యార్థులు జనం న్యూస్,ఏప్రిల్ 4, జూలూరుపాడు (రిపోర్టర్ జశ్వంత్): ఐదో తరగతి ప్రవేశానికి గురుకుల పరీక్షలలో అత్యధిక సీట్లు సాధించిన 60 మంది ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఆరబోయిన హుస్సేన్ విద్యార్థులకు అభినందనలు…
ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ కార్యక్రమం
జనం న్యూస్, ఏప్రిల్ 5 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం లో మొత్తం ఆరు ప్రాథమికొన్నత పాఠశాలలు ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ అను కార్యక్రమం క్రింద, అనుభవాలు పంచుకోవడం, విద్యార్థుల మధ్య…
క్షయ వ్యాధి బాధితులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ
జనం న్యూస్ // ఏప్రిల్ // 4 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా క్షయ నియంత్రణ సంస్థ, జమ్మికుంట టిబి యూనిట్ ఆధ్వర్యంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో టిబి మందులు వాడుతున్న వారికి…
స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో ఘనంగా మొదటి వార్షికోత్సవం
జనం న్యూస్ – ఏప్రిల్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో శుక్రవారంనాడు మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పాఠశాల మొదటి వార్షికోత్సవం సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ నకులరావు, ప్రిన్సిపల్ ఏ శివకుమార్ జ్యోతి ప్రజ్వలతో…