• March 1, 2025
  • 31 views
అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కందుల కొనుగోలు కేంద్రానీ పరిశీలించిన

గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ఈరోజు అలంపూర్ మార్కెట్ యార్డ్ లోని రైతులు…

  • March 1, 2025
  • 39 views
కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల విద్యార్థులు

జనం న్యూస్ మార్చి 1 నడిగూడెం మిర్యాలగూడలో మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో శుక్రవారం నిర్వహించిన కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, కరాటే బెల్ట్ సర్టిఫికెట్స్ను పొందారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సినీ హీరో సుమన్…

  • March 1, 2025
  • 37 views
నూకాంబిక అమ్మవారు భక్తుల్లో ఆనందోత్సవాలు – కొణతాల వెంకటరావు

జనం న్యూస్ మార్చ్ ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల ప్రకటించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా కొత్తమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా జరిపిస్తామని చెప్పిన ప్రకారం నేడు శాసనసభ్యులు…

  • March 1, 2025
  • 35 views
జైనూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత.ఇద్దరిపై కేసు నమోదు -జైనూర్ ఎస్సై సాగర్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :ఎలాంటి అనుమతులు లేకుండ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఝరి వైపు…

  • March 1, 2025
  • 58 views
న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ వేడుకలు.

జనం న్యూస్ మార్చి 1. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు సైన్స్ గురించి చక్కగా వివరించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకారపు రాజు మాట్లాడుతూ,…

  • March 1, 2025
  • 41 views
ఏర్గట్లలోబాధితకుటుంబాన్ని పరామర్శించిన సునీల్ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేండ్ల రాజారెడ్డి తల్లి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం రోజునా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ బాధితకుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి…

  • March 1, 2025
  • 29 views
కూటమి ప్రభుత్వ బడ్జెట్‌ భేష్‌-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌…

  • March 1, 2025
  • 34 views
మద్యం సేవించి వాహనాలు నడిపారు… ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు…

  • March 1, 2025
  • 38 views
ప్రేమ వ్యవహారమే మృతికి కారణం…

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్‌ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనార్ధన్‌…

  • March 1, 2025
  • 36 views
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం

రథోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ మార్చి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీ మలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com