• February 28, 2025
  • 70 views
హిల్ కాలనీలో చలివేంద్రం ఏర్పాటు

మతసామరస్యాన్ని చాటుకుంటున్న ముస్లిం సోదరులు.. జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న నానుడిని నిజం చేస్తూ ముస్లిం సోదరులు   మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు . నంది కొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానికంగా…

  • February 28, 2025
  • 79 views
వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించటములో విఫలం అయ్యారు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యేలు, ఎంపీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజా సంఘాల డిమాండ్ వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. పిడియం పల్నాడు జిల్లా అధ్యక్షులు…

  • February 28, 2025
  • 71 views
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు దోహదపడతాయి

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు జనం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్, ఫిబ్రవరి 28, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి విద్యార్థులు భవిష్యత్ తరాలకు చెందిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదపడతాయని నిత్యసాయి…

  • February 28, 2025
  • 82 views
కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు వస్తున్నట్లు

సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు. జనం న్యూస్, మార్చ్ 1,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శ్రీరామనవమి నాడు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి గోటితో ఓలిచిన తలంబ్రాలు మాత్రమే వాడుతారు. మన తెలంగాణ నుండి…

  • February 28, 2025
  • 104 views
జాతీయ సైన్స్ దినోత్సవం

జనం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం 28 ఫిబ్రవరి జనవిజ్ఞాన వేదిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సుసంయుక్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం ది.28 -2-25 న కొత్తగూడెం మానస వికాస్ స్కూల్ నందు నిర్వహించినారు తెలంగాణ…

  • February 28, 2025
  • 72 views
సమాజానికి దిక్సూచిలా విద్యార్థులు ఎదగాలి– సిస్టర్ లలిత

జనం న్యూస్- ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్నిఘనంగానిర్వహించారు.  విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు  శాస్త్రీయ, సాంకేతిక కార్యకలాపాలను వివరించడానికి, ప్రాథమిక శాస్త్రాలలో కొన్ని…

  • February 28, 2025
  • 72 views
ప్రభుత్వ ఆదర్శపాఠశాలలో సైన్స్ దినోత్సవం..!

జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సొంత ఆలోచన విధానంతో రకరకాల సైన్స్ నమూనాలను తయారు చేసి ప్రదర్శించడం జరిగింది.…

  • February 28, 2025
  • 125 views
మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్‌ హదపడుతుంది విద్యార్థులు చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి కలిగి ఉండాలి మునగాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ జనం న్యూస్ మార్చి 01 (మునగాల మండల ప్రతినిధి…

  • February 28, 2025
  • 72 views
బొంత శ్రీవల్లి వయసు 9 సంవత్సరాలు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో బాధపడుతుంది

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట రిపోర్టర్ 28 సలికినిడి నాగరాజు 15 రోజుల నుంచి బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనే వ్యాధితో గత 15 రోజుల నుంచి హాస్పటల్ లో ఆక్సిజన్ విత్ స్ట్రక్చర్ మీద చావు బతుకుల…

  • February 28, 2025
  • 60 views
సిద్దిపేటలో NBT పుస్తక పరిక్రమ

పుస్తకాలు చదవాలి. ఎదగాలి – జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ జనం న్యూస్ ;28 : ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వారి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంచార పుస్తక ప్రదర్శనలో భాగంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com