విద్యార్థులు నిజ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను గుర్తించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో గీతం మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న నిర్వహించిన LuDoS (లెట్ అజ్ డూ…
అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు
విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణ పరిధిలో రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో అనుమానితుల నేర చరిత్రను గుర్తించేందుకు జిల్లా ఎస్పీ వకుల్…
పెండింగు ఈ-చలానాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనదారులపై పెండింగులో ఉన్న ఈ-చలానాలను చెల్లించే విధంగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్…
వీణవంక మాజీ జెడ్పిటిసి ఆత్మహత్య..
జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జెడ్పిటిసి సభ్యులు ఆనందం రాజ మల్లయ్య, వయసు 60, బుధవారం సాయంత్రం తన స్వగృహంలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.…
అంగరంగ వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 20 రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సోమవారం సాయంత్రం అశేష భక్తజన సంద్రం నడుమ స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అతని భార్యలు ఒకవైపు రుక్మినమ్మ మరొకవైపు సత్యభామ తో రధం పై…
నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలు
కిలోమీటర్ల మేర వ్యాపించిన మంటలు భయాందోళనలో స్థానిక తండావాసులు జనం న్యూస్- ఫిబ్రవరి 20: నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం సమీపంలోని అడవిలో భారీగా చెలరేగిన మంటలు కిలోమీటర్ల మేర అడవి దగ్ధం చింతలపాలెం రోడ్డు నుంచి…
క్షయ వ్యాధి నిర్ములనకు కృషి చేదాం.
జనం న్యూస్ 20: ఫిబ్రవరి 2025. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ జైనూర్ :క్షయ వ్యాధి నిర్ములన కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల క్షయ వ్యాధి సూపర్వైజర్ సంతోష్ అన్నారు. బుధవారం అయన మండలం లోని పోచంలోద్ది…
చత్రపతి శివరాజ్ మహారాజ్ జయంతి వేడుకలు
జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 19 : ఫిబ్రవరి 2025 ప్రతినిధి నాగరత్నం అల్లాదుర్ మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ గ్రామంలో చత్రపతి శి వాజి మహారాజ్ 395 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ…
బరాఖత్ గూడెం గ్రామంలో నిక్షయ్ శివిర్ క్యాంపు నిర్వహణ
పౌష్టికాహారం మంచిగా తీసుకుంటూ శుభ్రతను పాటించాలి జనం న్యూస్ ఫిబ్రవరి 20: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని బరాకత్ గూడెంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో నిక్షయ్ శివిర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 60 మంది…
సింగరేణి ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన నర్సరీ కార్మికులు
ఐక్య పోరాటాల ఫలితంగా కనీస వేతనాలు అమలు జనం న్యూస్ 19 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) సింగరేణి వ్యాప్తంగా నర్సరీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి యాజమాన్యం కనీస వేతనాలను జీవో ప్రకారం చెల్లించుటకు, 8.33…