జనం న్యూస్: జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. బ్రాహ్మణ కుటుంబంలో మరణం…
జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని, సిరికొండ గ్రామ సర్పంచ్ సాయి చరణ్ మరియు సిరికొండ గ్రామ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్ , వార్డు…
చిన్న విషయానికే కార్యాలయంలో గందరగోళం.. ఉద్యోగిని దాడి! తీవ్రంగా ఖండించిన యూనియన్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు బిచ్కుంద జనవరి 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో నీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం…
జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది.…
జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు మరియు ఈగల్ సిబ్బందికి రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని,…
జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గాజులరేగ జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా…
జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను…
జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *అజ్మీరా శ్యామ్ నాయక్ ను మరియు నూతనంగా ఎన్నికైనటువంటి ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ ను మర్యాదపూర్వకంగా కలిసి…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ ఎస్ స్కూల్ నందు కాశి రెడ్డి శ్రీ వాణి మరియు కశి రెడ్డి జనార్ధన్ రెడ్డి కళా వేదికను ప్రారంభించిన, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు…
జనం న్యూస్ జనవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఎస్ టి యు . యూనియన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు . ఎస్ టి యు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో తయారు…