• March 22, 2025
  • 30 views
ఏపీఎస్ఆర్టీసీ పార్సెల్ సర్వీస్ కౌంటర్ ను తనిఖీచేసిన డిప్యూటీ చీఫ్ మేనేజర్

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శుక్రవారం విజయనగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద ఉన్న పార్సెల్ సర్వీస్ కౌంటర్ ను డిప్యూటీ చీఫ్ మేనేజర్ కమర్షియల్ బి .అప్పలనాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

  • March 22, 2025
  • 32 views
నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యం లో ప్రపంచ కవితా దినోత్సవం

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం లో స్థానిక తోటపాలెంలో గల సాయి గాయత్రి బి.ఇడి కళాశాలలో నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యం లో ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా బి.ఇ.డి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు…

  • March 22, 2025
  • 33 views
జాతీయ స్థాయి పోలీసు ఫెన్సింగు పోటీల్లో కాంస్య పతకం విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలోని ట్రాఫిక్ కానిస్టేబులుగా పని చేస్తూ, ఇటీవల పంజాబు రాష్ట్రం జలంధర్లో జరిగిన 1వ ఆల్ ఇండియా పోలీసు కబడ్డీ క్లస్టరు 2024-25 పోటీల్లో కాంస్య…

  • March 22, 2025
  • 31 views
విజయనగరంలో భారీగా మత్తు టానిక్‌లు స్వాధీనం

జనం న్యూస్ 22 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈడీ, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు విజయనగరంలోని అంబటిసత్రం వద్ద శ్రీవెంకటరత్నం మెడికల్‌, జనరల్‌ స్టోర్‌లో శుక్రవారం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా గడువు ముగిసిన టబౌషధాలు,…

  • March 22, 2025
  • 34 views
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన బాలకృష్ణ గౌడ్

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శుక్రవారం సామజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు,…

  • March 22, 2025
  • 34 views
గజ్వేల్ పోరు బాట పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఆధ్వర్యంలో చేపట్టిన గజ్వేల్ పోరుబాట పాదయాత్ర సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి రాజ్ భవన్ వరకు…

  • March 22, 2025
  • 43 views
బీబీనగర్ తాసిల్దార్ సస్పెన్షన్

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) యాదాద్రి జిల్లాయాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం తహశీల్ధార్ ను కలెక్టర్ హనుమంతరావు,ఈరోజు సస్పెండ్ చేశారు. బీబీనగర్ మండలం పడమట సోమారం,గ్రామంలో ఫీల్డ్ లో ప్లాంట్లు…

  • March 22, 2025
  • 34 views
తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు

జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు వవిజయ్ కుమార్ ) తిరుపతి జిల్లాఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం గురువారం రాత్రి తిరుమల…

  • March 21, 2025
  • 49 views
ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం

పూర్తి స్థాయిలో ప్రమాదాల నివారణకు చర్యలపై సమీక్షా. పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా. జనం న్యూస్, మార్చ్ 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ జాతీయ రహదారి ఎన్…

  • March 21, 2025
  • 41 views
బీబీపేటలో తై బజార్ వేలంపాట

జనం న్యూస్ మార్చ్ 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని రోజువారి సంత ,వారాంతపు సంత ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయం సమకూర్చే లక్ష్యంతో పంచాయతీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com