రాపోలు గ్రామంలో చలివేంద్ర ని ఏర్పాటుచేసిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాకేష్.
జనం న్యూస్ 22 మార్చి వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో చలివేంద్ర కార్యక్రమాన్ని ఉమ్మడి గండేడ్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర త్రాగునీరు ప్రారంభించడం జరిగింది. రాపోలు గ్రామ…
పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
జనం న్యూస్ మార్చ్ 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిప్ చెడ్ మండలంలోని సోమక్కపేట గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు పుణ్యవతి వరి పొలాలను సందర్శించడం జరిగింది . ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం వరి…
దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి
కన్వెన్షన్ శాతం పెంచాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మార్చ్ 23 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ) నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి…
భగత్ సింగ్ వర్ధంతి సభలను.మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుపండి..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.) జిల్లా నాయకులు మల్కి. లింబాద్రి. పిలుపు యువకిశోరం సర్దార్ షాహిద్ భగత్ సింగ్ వర్ధంతి సభలను, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరుపాలని అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏ.ఐ.యు.కే.ఎస్.)…
ఉద్యమాలను అణిచి వేస్తె ఉప్పెనల పైకి వస్తాము..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. పోలీసుల అరెస్టులను చేదించుకొని చలో హైదరాబాద్ కు తరలి వెళ్లిన టియూసీఐ నాయకులు ఉద్యమాలను అణిచివేస్తే మరింత ప్రతిఘతీస్తాం. ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలి అని, ఈ…
నిజాయితీని చాటిన మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్..
జనం న్యూస్ మార్చి 22 సంగారెడ్డి జిల్లా మమత ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఐ.టి. సెల్, సంగారెడ్డి జిల్లా, లంచ్ విరామంలో ఇంటికి వెళుతుండగా ఐ.టి.ఐ బస్ స్టాండ్ వద్ద ఒక ఫోన్ కనిపించింది. టెక్నికల్ సపోర్ట్ తో అట్టి ఫోన్…
పలు అభివృద్ధి కార్యక్రమాలనుపరిశీలించిన
ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ని ఎం పీ డీ వో ఆఫీస్ పక్కన ఇందిరమ్మ మోడల్ హౌస్, ను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్,…
పలు అభివృద్ధి కార్యక్రమాలనుపరిశీలించిన
ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్ జనం న్యూస్ మార్చ్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ని ఎం పీ డీ వో ఆఫీస్ పక్కన ఇందిరమ్మ మోడల్ హౌస్, ను ప్రత్యేక అధికారి ఎం శ్రీనివాస్,…
రైతుల ఉద్యమాన్ని పోలీసులతో అణచాలని చూడడం అమానుషం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 22 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రైతుల ఉద్యమాన్ని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చిలకలూరిపేట:పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) గ్యారంటీకి చట్టబద్ధత కల్పించాలని పంజాబ్ సరిహద్దు…