వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారదర్శనం సందర్బంగా భద్రాచలంలో పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల దంపతులు
జనం న్యూస్ 11 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం కురిమెల్లా శంకర్ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం (ముక్కోటి) సందర్బంగా శుక్రవారం తెల్లవారు జామున భద్రాచలంలో జరిగిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి…
ముక్కోటి ఏకాదశి సందర్బంగా ముగ్గుల పోటీలు
జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి ప్రైమరి స్కూల్ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థినిలు మరియు టీచర్స్ కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ప్రైమరి స్కూల్ లో…
నాపాక లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే— గండ్ర వెంకటరమణారెడ్డి
జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ ; జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో ఉండబడిన శ్రీ సర్వతోభద్ర నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ…
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించిన బిల్లా మదన్మోహన్
జనం న్యూస్ జనవరి కొత్తగూడెం నియోజకవర్గం జీవితంలో స్థిరపడటానికి పదవ తరగతి పరీక్షలు అత్యధిక కీలకమని కరకగూడెం మండల ఎంఈఓ గడ్డం మంజుల పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించాలని ఉద్దేశంతో బిల్లా మదన్ మోహన్ తల్లిదండ్రులైన…
*జిల్లా పరిషద్ గాంధీ మెమోరియల్ లో సంక్రాంతి* సంబరం
జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ జిల్లా పరిషత్ గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాల కొల్లాపూర్ యందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పర్వదినోత్సవాన్ని జిహెచ్ఎం శోభారాణి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శ్రీదేవి అనిత ఉపాధ్యాయులు అల్వాల్ అర్జున్ గౌడ్, కృష్ణ సతీష్ రామ్మూర్తి…
రజకులను కించపరిచేలా మాట్లాడిన చిట్టిబాబును అరెస్టు చేయాలి
రజక సంఘం ఆద్వర్యంలో శంకరపట్నంలో చిట్టిబాబు దిష్టి బొమ్మ దగ్ధ జనం న్యూస్ జనవరి 10శంకరపట్నం మండలం24/7 టీవీ డిబేట్లో రజకులను హేళన చేసే విధంగా చులకన భావంతో మాట్లాడిన సినీ రాజకీయ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు దిష్టిబొమ్మను శంకరపట్నం మండల…
ముక్కోటి ఏకాదశి రోజున గోపాలస్వామి గుడిలో శివాంక్ పుట్టినరోజు పూజ కార్యక్రమం
జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా లో గోపాలస్వామి గుడి లో ముక్కోటి ఏకాదశి రోజున అవుసుల శివాంక్ పుట్టిన రోజు సందర్బగా శివాంక్ స్వామి వారి ఆశీర్వదాలు తీసుకోవడం జరిగింది ఇందులో కుటుంబ సభ్యులు…
బోధన్ బస్టాండ్ సమీపంలో ఒంటరిగా దొరికిన 11 ఏళ్ల బాలిక
జనం న్యూస్, జనవరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ మహాలక్ష్మి అనే మహిళ బోధన్ బస్టాండ్ లో గురువారం సాయంత్రం 6:30 సమయంలో బస్సు కోసం చూస్తున్న సమయంలో 11 సంవత్సరాల ఒంటరి బాలికను గమనించడం జరిగింది. మహాలక్ష్మి పిలుపు మేరకు…
,ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా నిర్దేశిత వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలి
డి ఈశ్వర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ శుక్రవారం ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుండి పాదయాత్రగా…
ఘనంగా మైనంపల్లి హన్మంతరావు జన్మదినోత్సవ వేడుకలు https://janamnews.in/archives/541
జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల/ కళాశాల లో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మసాలా…