• April 13, 2025
  • 56 views
సకల కళా కోవిదుడు భైరవన్ శర్మ

జనం న్యూస్:13 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్ భీరంగూడకు చెందిన పి.వి.భైరవన్ శర్మ తెలుగు పండితుడు.కవి.రచయిత. గాయకుడు. చిత్రకారుడు. రెండు వేలకుపైగా కవితలు.పాటలు.పద్యాలు రచించాడు. ఆరచనలను పుసకరూపములో ముద్రించి సుమారు 16పుస్తకాలు రచించాడు.అందులో మాట శతకం. ఆణిముత్యాలు.…

  • April 13, 2025
  • 67 views
విద్య తోనే అభివృద్ది సాధ్యం * ఆదివాసులకు అండగా చిత్తరంజన్గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు

అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవలి జనం న్యూస్ ఏప్రిల్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలలో పర్యటించి, వారి సమస్యలను…

  • April 13, 2025
  • 46 views
హనుమాన్ జయంతి లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు…. మద్నూర్

ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి…

  • April 13, 2025
  • 55 views
ప్రజా సేవలో దూసుకుపోతున్న తీన్మార్

జనం న్యూస్ ఏప్రిల్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేల రాగడంతో తన గ్రామంలో రైతులకు…

  • April 13, 2025
  • 57 views
ఈదురు గాలుల బీభత్సం నష్టం పోయినా రైతులకు నష్టపరిహారం అందాలి తీన్మార్ జయ్

జనం న్యూస్ ఏప్రిల్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలులు బీభత్సానికి కోతకు వచ్చే దిశలో మొక్కజొన్న నేలకు ఒరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పించింది ఈదురు గాలులతో సుమారు…

  • April 12, 2025
  • 54 views
హత్నూర తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు*

జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసి సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని హత్నూర తాసిల్దార్…

  • April 12, 2025
  • 56 views
ఈటెల రాజేందర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్

జనం న్యూస్ ఏప్రిల్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్…

  • April 12, 2025
  • 66 views
ప్లాస్టిక్‌ దుకాణాలపై ఒక ఆకస్మిక దాడులు

జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1,110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్‌ నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి…

  • April 12, 2025
  • 59 views
జిల్లా పోలీసుశాఖకు అందించిన సహకారాన్ని మరువలేము విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,

జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పని చేస్తూ ఇటీవల గుంటూరు జిల్లాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా బదిలీ అయిన శ్రీ బి.కళ్యాణ చక్రవర్తి…

  • April 12, 2025
  • 56 views
రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి

జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయ కరాజమండ్రి నుంచి నేపాల్‌కు బైక్‌పై వెళ్తున్న బైక్‌ రైడర్‌ బి. భార్గవ్‌ రాజు, ఆయన సతీమణి నాగలక్ష్మి శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నేపాల్‌ వెళ్లేందుకు బైక్‌పై రాజమండ్రిలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com