జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులమ్మ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం మేడికొండ గ్రామం రచయిత మేడికొండ బాష చిన్న వయసులోనే మేడికొండ బాష…
జనం న్యూస్ 31 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తల్లిని జీవితాంతం పోషిస్తానని నమ్మించి ఇల్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇంటి నుంచి గెంటి వేశాడంటూ తల్లి ఆవేదన. జోగులాంబ…
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు…! కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ జనం న్యూస్ డిసెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కాట్రేనికోన…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ బొబ్బిలి నియోజకవర్గం మొత్తం మీద ప్రజలు సేదతీరడానికి అందుబాటులో ఉన్నది ఒక్క మున్సిపల్ పార్క్ మాత్రమే..కానీ పార్క్ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే..గత కొద్ది రోజుల క్రితం 7…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలోని ఏపీఎన్జీజీవో (ఏపీఎన్జీజీవో) భవనంలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని…
జనం న్యూస్ 31 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి మరియు ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ…
జనం న్యూస్, డిసెంబర్ 31, 2025: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతాపార్టీ పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావును బివిసి విద్యాసంస్థల చైర్మన్ బోనం కనకయ్య మంగళవారం ఆయన కార్యలయంలో సుబ్బారావు చేస్తున్న సేవలకు గాను సన్మానించారు. బి.వి.సి…
జనం న్యూస్ డిసెంబర్ 30 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన క్లస్టర్, యూనిట్, బూత్, ఇన్చార్జిలకు అవార్డులు బహకరించారు. ఈరోజు…