• September 23, 2025
  • 46 views
మీర్జా పేట కారుమాను పల్లె గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం.

జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్. 23 మీర్జపేట మరియు కారుమనిపల్లి గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. పంటలు సాగు చేసే పొలాలను…

  • September 23, 2025
  • 141 views
మానవత్వం చాటుకున్నా ప్రవెట్ పిఆర్వో అసోసియేషన్….

మృతి చెందిన తోటి పిఆర్వో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఊరుకులు పరుగుల జీవితంలో నిత్యం తమతో పాటు కలిసి తిరిగిన మిత్రుడు ఆనారోగ్యంతో మృతి…

  • September 23, 2025
  • 39 views
తెలంగాణ మైనార్టీల ఓట్లు వాడుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు

జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…

  • September 23, 2025
  • 38 views
మరోసారి మానవత్వం చాటుకున్న గొర్రె ముచ్చు అరుణ్ తేజ 30వ సారి ఏ పాజిటివ్ బ్లడ్ డొనేట్

జనం న్యూస్ సెప్టెంబర్ 23 (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో భద్రాచలానికి చెందిన మహిళకు బ్లడ్ అత్యవసర సమయంలో, ఇట్టించాల్సిన విషయమై డోనర్ దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో, ఆ సమయంలో అకస్మాత్తుగా ఏ…

  • September 23, 2025
  • 84 views
డాక్టర్ లావు సుష్మ పుట్టినరోజు వేడుకలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పట్టణంలో దినదినాభివృద్ధి చెందుతున్న లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు దేవాలయాల్లో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిగినాయి…

  • September 23, 2025
  • 106 views
తెలంగాణ మైనార్టీల ఓట్లు వాడుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు

జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర సర్వే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా సర్వే చేసి…

  • September 23, 2025
  • 72 views
ప్రజలు మరియు భూగోళానికి ఆయుర్వేదండాక్టర్ మనోహర్ రెడ్డి,

పాపన్నపేట. సెప్టెంబర్ 23, (జనంన్యూస్) తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల గర్ల్స్ శిబిరంలో…

  • September 23, 2025
  • 75 views
శైలపుత్రిగా దర్శనమిచ్చిన వనదుర్గమాత

పాపన్నపేట.సెప్టెంబర్.22(జనంన్యూస్) ఏడుపాయలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజగోపురం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వన దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు వనదుర్గమ్మ తల్లి శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ ఎమ్మెల్యే రోహిత్…

  • September 23, 2025
  • 33 views
క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తట్టు విశ్వనాధ్

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్జనం న్యూస్ సెప్టెంబర్ 23 వారం కిందట కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద…

  • September 23, 2025
  • 32 views
సీఎం సహాయ నిధి – పేదల ఆరోగ్యానికి తోడ్పాటు…

MP సురేష్ సర్కార్. సహకారంతో లబ్ధిదారులకు రూ. 60,000- విలువ గల చెక్కును పంపిణీ చేసిన AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ , జనం న్యూస్ సెప్టెంబర్ 23 పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి సహాయ…