తడ్కల్ లో మూరుగు కాలువ జం
పట్టించుకోని అధికారులు అవస్థలు పడుతున్న కాలనీవాసులు జనం న్యూస్, ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో నిండి మొరాయించిన మురికి కాలువలు మురుగునీరు నిలవడంతో కంపో కోడుతున్న కాలనీ, పరిసర ప్రాంతలోని గృహస్తులు తీవ్రమైన ఇబ్బందులు…
తడ్కల్ లో త్రారుగు నీటి ఎద్దడి
నీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు. జనం న్యూస్, ఫిబ్రవరి 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో తర్గునిటీ సర్పర లోపంతో ఇబందులు పడుతున్న గృహిణిలు గత నేల నుంచే మంచి నీటి ఇబంది…
పీఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.
జనం న్యూస్ తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 25 : పీఎం కిసాన్ 19 వ విడత రూ. 2000 రూపాయలు నగదును ఈరోజు మధ్యాహ్నం 2.30 కు రైతు సోదరులకు ఖాతాలకు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విడుదల…
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ లో విభా ఎరుడైట్ స్కూల్ విద్యార్థినిప్రతిభ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 12వ సీనియర్ స్టేట్ లెవెల్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ టెన్నిస్ బాల్ క్రికెట్ కడప బాలికలు కైవసం. అభినందించిన విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ డాక్టర్ జయ భాస్కరరావు12వ సీనియర్ స్టేట్ లెవెల్…
ఎమ్మెల్సీ గా నన్ను గెలిపించండి — ఇంద్రా గౌడ్
జనం న్యూస్, ఫిబ్రవరి 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టబద్రులకు విన్నవించుకున్న సిలివేరు ఇంద్ర గౌడ్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిలివేరి ఇంద్ర గౌడ్…
ఎమ్మెల్సీ గా నన్ను గెలిపించండి ఇంద్రా గౌడ్
జనం న్యూస్, ఫిబ్రవరి 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టబద్రులకు విన్నవించుకున్న సిలివేరు ఇంద్ర గౌడ్ సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిలివేరి ఇంద్ర గౌడ్…
ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ కార్మికులతో ఫోటోలకు ఫోజులిచ్చిన పాలకులకి గద్దెనెక్కినాక కార్మికుల గోడు వినపడదా.?
ఎఐటీయుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడిగి, శాలువాలు కప్పి ఎంతో ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ…
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే రూ.5000 నగదు
జనం న్యూస్ 25 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా రహదారుల భద్రత కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు అండ్ సేఫ్టీ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ శ్రావ్య అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రమాదం జరిగిన…
రేపటినుండి చండూరు గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు జనం న్యూస్ ఫిబ్రవరి 25 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చండూరు గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు స్వస్తి శ్రీ కృతినామ సంవత్సర మాఘ…
ఇరుకు రోడ్డుపై ఇబ్బందులు ఎన్నో..!
జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. సమస్యల సడకపై ఆదర్శ పాఠశాల.. రూరల్ ఎమ్మెల్యే జరదేకో. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాల. కు మండల కేంద్రం నుండి 1/2 కిలోమీటర్ దూరంలో గలదు ఇక్కడికి చేరుకోవడానికి…