పేట ఆర్టీసీ బస్టాండ్లో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బస్టాండ్ ఆవరణలో ఉన్న…
30% రాయితీతో మినుము విత్తనాలు పంపిణీ.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23 మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి. తర్లుపాడు మండలమునకు 30 శాతం రాయితీతో 60 క్వింటాళ్ళు టీబీజీ 104 రకం పాలిష్ మినుములు అలాట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలోని రైతు సేవా…
చిలకలూరిపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న ప్రముఖ వైద్యురాలు, డాక్టర్ లావు సుష్మా కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ జనం న్యూస్రిపోర్టర్ సలికినీడి నాగు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ లావు సుష్మా లీలావతి హాస్పిటల్స్ లో సేవలందిస్తూ, వైద్య రంగంలో తమ పది సంవత్సరాల అపార అనుభవంతో…
నియోజకవర్గం అభివృద్దే నా లక్ష్యం ..!
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాలు.. జనంన్యూస్. 23.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు బాలహనుమాన్…
జైనూర్ లో ఘనంగా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలు..
జనం న్యూస్.23సెప్టెంబర్. కొమురం భీమ్. జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. .జైనూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి (డీ సీ సీ) అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు…
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ జనం న్యూస్. 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ పట్టణం : మీడియా స్వేచ్ఛను హరించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా…
చెరువులో పడి విద్యార్థి మృతి
మద్నూర్ సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్ (15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు.…
బిచ్కుంద వాసి కి జాతీయ స్ఫూర్తి పురస్కార అవార్డ్….
బిచ్కుంద సెప్టెంబర్ 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామానికి చెందిన దుబ్బ క్రాంతికుమార్ తెలుగు ఉపాధ్యాయుడు గా ZPHS ఫత్లాపూర్ గ్రామం లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాసిన గెలుపు సంతకం పుస్తకానికి వసుంధర విజ్ఞాన…
బీడీఎమ్ ఏఐ నేషనల్ జాయింట్ సెక్రటరీగా రామచంద్రారెడ్డి
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ నా నేషనల్ జాయింట్ సెక్రెటరీ గా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశంలో న ప్రఖ్యాతిగాంచిన బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్స్…
నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎస్సీలకు ఇళ్ల స్థలాల కేటాయించిన భూములను ఆక్రమించిన వైఎస్ఆర్సిపి రెడ్డి కులస్తులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 వారికి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీలో కమ్మ రెడ్డి కులస్తులు మరియు రెవెన్యూ అధికారులు పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో…












