కూటమి ప్రభుత్వం డోలి మోతలపై స్పందించాలి బి.శ్రీను నాయక్.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 21 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట గిరిజన గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యాలు లేక వైద్యంఅందక, అనారోగ్యబారినపడి గిరిజన ప్రజలు మృతి చెందుతున్నారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను…
వారణాసి సూర్యనారాయణమూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు
జనం న్యూస్ ఫిబ్రవరి 21: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, భారతీయ జనతా పార్టీ అమలాపురం పట్టణ కార్యాలయంలో ఈ రోజు అమలాపురం పట్టణ బిజెపి వైస్ సిడెంట్ గువ్వల తిరుపతిరావు అధ్యక్షతన భారతీయ…
కోఆర్డినేటర్లు సమిష్టిగా పని చేసి పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి..రేవూరి,వొడితల ప్రణవ్
జనం న్యూస్ //ఫిబ్రవరి //21// జమ్మికుంట //కుమార్ యాదవ్.. ఏడాదిలో 55,000 వేల పైచిలుకు ఉద్యోగాలు నిరుద్యోగులకు అందజేశం.భవిష్యత్ అంతా కాంగ్రెస్ దే.- పట్టభద్రుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.కో-ఆర్డినేటర్ రివ్యూ సమీక్షసమావేశంలో రేవూరి,వొడితల. పదేళ్లు కేంద్ర,రాష్ట్ర లో అధికారంలో ఉన్న ,బిజెపి,బి.ఆర్.ఏస్.…
దివ్యాంగ బాలల ఉజ్వల భవిష్యత్ కు భవిత కేంద్రాలు తోడ్పాటును ఇస్తున్నాయి.
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జనం న్యూస్ 21 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లానందు కొత్తగూడెం రైటర్ బస్తీలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రాన్ని (భవిత ) జిల్లా…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
బిచ్కుంద ఫిబ్రవరి 21 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో మిషన్ కల్లాలి గ్రామాల్లో…
రైతు బాంధవుడు మన లక్ష్మీ కాంతారావు…,
జుక్కల్ ఫిబ్రవరి 21: జనం న్యూస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషితో మద్నూర్ వ్యవసాయ మార్కెట్ లో సోయా కొనుగోళ్లు పునః ప్రారంభం చివరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత నాది అని నాడు భరోసా ఇచ్చిండు ఇచ్చిన…
CPIML మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శిగా పాలెం సుక్కయ్య ఎన్నిక
*CPIML మాస్ లైన్ ఉద్యమ అభివృద్ధికి కార్యకర్తలు అందరూ పట్టుదలతో కృషి చేయాలి .CPIML పార్టీ రాష్ట్ర నాయకులు K. రంగారెడ్డి పిబ్రవరి 22 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల CPIML పార్టీ ముఖ్యమైన సభ్యులతో…
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 21. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలి….. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అనర్హులకు దిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే కఠిన చర్యలు ఇందిరమ్మ…
శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 21 కాట్రేనికోన, (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని మగసాని తిప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సమావేశం జరిగింది.…
సుమా ప్రవేట్ పాఠశాలలో అరకొర సవకార్యలు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జర్పించాలి ఎస్ యఫ్ ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు కొరుస వంశీ పిబ్రవరి 22: జనంన్యూస్ వెంకటాపురం మండల రిపోర్టర్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం లో భారత విద్యార్థి…