• April 19, 2025
  • 23 views
నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని నేడు ఆదివారం ముకుందాపురం, రేపాల ఏజీయల్, తాడువాయి, వెంకటరాంపురం, మాధవరం, మరియు ఎస్ఎన్ పేట ఫీడర్లు ట్రీ కటింగ్ ప్రోగ్రామ్ ఉన్నందున ఆయా గ్రామాలకు మరియు…

  • April 19, 2025
  • 29 views
మా కోడలు పెళ్లికి తప్పక రాగలరు

బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య జనం న్యూస్, ఏప్రిల్ 20 (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన ముదిరాజ్ ముద్దుబిడ్డ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య…

  • April 19, 2025
  • 27 views
అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..

వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్.. జనం న్యూస్,ఏప్రిల్ 20 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి నేరస్తుల వివరాలు (A1)సిరిగిరి ప్రసాద్ s/o సమ్మయ్య, 25సం, బుడగజంగం, వృత్తి స్క్రాప్…

  • April 19, 2025
  • 30 views
స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసిన సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా అరవపల్లి లోని స్థానిక బచ్చు భవన్ నందు లచ్చన్న…

  • April 19, 2025
  • 24 views
విజనరీ ఆలోచనలు, అనుభవమే రాష్ట్రానికి రామరక్ష ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర పునర్నిర్మాణం, 5కోట్ల ప్రజల సంక్షేమం, సంతృప్తి, సంతోషమే ధ్యేయంగా కేంద్రప్రభుత్వ సహకారంతో చంద్రబాబు రాష్ట్రాన్ని విజన్-2047 దిశగా పరుగులు పెట్టిస్తున్నారు : ప్రత్తిపాటి ఆయన మార్గదర్శకత్వంలో…

  • April 19, 2025
  • 23 views
లౌకికవాదులారా కదలిరండి చిలకలూరిపేట శాంతి ర్యాలీని జయప్రదం చేయండి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి భారత దేశంలో లౌకికవాదాన్ని దెబ్బ కొట్టాలని , మతాల మధ్య…

  • April 19, 2025
  • 25 views
కూకట్ పల్లి జర్నలిస్టుల అండగా నిలిచిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ ఏప్రిల్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల సంక్షేమానికి కోటి విరాళం తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కు ను అందజేతఅభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నిత్యం ప్రజల…

  • April 19, 2025
  • 31 views
స్వచ్చ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామ పంచాయతీ నందు ఇ.వేస్ట్ అనే అంశం పైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు మరియు ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యం.సుభాషిణి, ఎంపిడిఓ రాధాకృష్ణన్,ఇఒఆర్డీ సునీల్ పంచాయతీ రాజ్ డి ఇ…

  • April 19, 2025
  • 26 views
కూకట్ పల్లిలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 19 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ జన్మదిన సందర్భంగా వారిని కూకట్ పల్లి మూసాపేట్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి పూల బొకేను…

  • April 19, 2025
  • 26 views
కాట్రేనికోనలో ఈనెల 20న ఉచిత హోమియో వైద్య శిబిరం

జనం న్యూస్ ఏప్రిల్ 19 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ ) : కాట్రేనికోన గ్రామంలోని నా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హోమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 20తేదీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com