• January 15, 2025
  • 19 views
ప్రతి ప్రభుత్వ శాఖలలో ఫేక్ సర్టిఫికెట్ లతో తప్పుడు ఉద్యోగాలు

జనం న్యూస్ 16 బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు తెలంగాణ రాష్ట్రలో ప్రతి ప్రభుత్వ శాఖలో ఫైక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు ధ్రువీకరణ పత్రాలతోఉద్యోగాలుసంపాదించినఅభ్యర్థులు కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల iB ఇంటెలిజెన్స్ విభాగం భావితరాల కోసం దేశ భవిష్యత్తు…

  • January 15, 2025
  • 29 views
ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..

జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్…. బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జమ్మికుంట పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్…

  • January 15, 2025
  • 35 views
గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు

జనం న్యూస్ జనవరి 16 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని రాళ్ల బాబు సెంటర్ లో, (రెండవ రోజు)…

  • January 15, 2025
  • 34 views
బాల్ బ్యాడ్మెంటన్ మరియు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మరియు పరిగి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ.

జనం న్యూస్ 15 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు )   పరిగి మున్సిపాలిటి బాలాజీ నగర్ లోని మైత్రి కాలనీ యందు బాల్ బ్యాడ్మెంటన్ , మరియు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు…

  • January 15, 2025
  • 33 views
సంక్రాంతి పండుగ కానుకగా ఉచిత కోళ్ల పంపిణీ

నవాబుపేట15 జనవరి25 :-నవాబుపేట మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ ద్వారా సంక్రాంతి పండుగ కానుకగా బుధవారం నిత్యవసర సరుకులు, వస్త్రాలు చీర లుంగీలు,1250 కోళ్లు పంపిణీ చేసినట్లు జెకె ట్రస్ట్ చైర్మన్ నరసింహ చారి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • January 15, 2025
  • 128 views
బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ఆర్థిక సహాయం

జనం న్యూస్ 15 బుధవారం 2025. మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట మండల కేంద్రానికి చెందిన ఆడేపు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల…

  • January 15, 2025
  • 43 views
వాహనాలు తనిఖీ చేసిన ట్రెండ్ ఎస్ఐ నవీన్ చంద్ర…..

బిచ్కుంద జనవరి 15 జనం న్యూస్… కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బుధవారం నాడు బిచ్కుంద నుండి కందర్ పల్లి వెళ్లే రహదారిపై ట్రెండ్ ఎస్సై నవీన్ చంద్ర వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ట్రెండ్ ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి…

  • January 15, 2025
  • 29 views
జి వి ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా  ముగ్గుల పోటీలు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ…

  • January 15, 2025
  • 23 views
స్థానిక సంస్థల ఎన్నికలలో కురుమలు సత్తా చాటాలి : కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ

జనం న్యూస్ జనవరి 15 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య… తేది:15-1-2025 బుదవారము రోజున కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అడహాక్ కమిటి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవముగా ఎన్నికై మొట్ట మొదటి సారి గంగాధర మండలం కురుమపల్లే (ర్యాలపెల్లి) గ్రామానికి విచ్చేసిన…

  • January 15, 2025
  • 198 views
సాంఘిక శాస్త్ర పరీక్షలో 2 ర్యాంకు సాధించిన విద్యార్థికి సన్మానం చేసిన గ్రామస్తులు

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం… కొత్తపల్లి: మండలం. భూనీడ్ గ్రామానికి చెందిన ఎన్. పవన్. నారాయణపేట. జిల్లా స్థాయిలో నిర్మించిన. సాంఘిక శాస్త్ర ప్రతిభా పరీక్షలో 2 ర్యాంకు సాధించారు విద్యార్థి ప్రతిభను గుర్తించి అదే…

Social Media Auto Publish Powered By : XYZScripts.com