సంక్రాంతి సంబరాల్లో ముఖ్యమైన రోజు కనుమ
జనం న్యూస్ 16బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు ఇది రైతులకు ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే పశువులను దేవుడిలా పూజిస్తారు తాను కడుపు నింపుకోకున్నా పశువులకు పొట్ట నింపే ఆలోచనతో ఉంటాడు రైతు అందుకే వాటిపై మమకారం ఎక్కువగా ఉంటుంది పంట చేతికి…
ఫిబ్రవరి 5,6న పాల్వంచ పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ జనం న్యూస్ 14 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం… స్థానిక పాల్వంచ పట్టణంలో ఎస్ఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ భద్రాద్రికొత్తగూడెం జిల్లా 4వ మహాసభలు పాల్వంచ…
ప్రతి ప్రభుత్వ శాఖలలో ఫేక్ సర్టిఫికెట్ లతో తప్పుడు ఉద్యోగాలు
జనం న్యూస్ 16 బుధవారం రిపోర్టర్ అవుసుల రాజు తెలంగాణ రాష్ట్రలో ప్రతి ప్రభుత్వ శాఖలో ఫైక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు ధ్రువీకరణ పత్రాలతోఉద్యోగాలుసంపాదించినఅభ్యర్థులు కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల iB ఇంటెలిజెన్స్ విభాగం భావితరాల కోసం దేశ భవిష్యత్తు…
ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్..
జనం న్యూస్ //జనవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్…. బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ తల్లిని పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జమ్మికుంట పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్…
గంధం సైదులు ఆధ్వర్యంలో రెండు రోజులు ఘనంగా ముగ్గుల పోటీలు
జనం న్యూస్ జనవరి 16 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని రాళ్ల బాబు సెంటర్ లో, (రెండవ రోజు)…
బాల్ బ్యాడ్మెంటన్ మరియు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మరియు పరిగి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎర్రగడ్డ పల్లి కృష్ణ.
జనం న్యూస్ 15 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) పరిగి మున్సిపాలిటి బాలాజీ నగర్ లోని మైత్రి కాలనీ యందు బాల్ బ్యాడ్మెంటన్ , మరియు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు…
సంక్రాంతి పండుగ కానుకగా ఉచిత కోళ్ల పంపిణీ
నవాబుపేట15 జనవరి25 :-నవాబుపేట మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ ద్వారా సంక్రాంతి పండుగ కానుకగా బుధవారం నిత్యవసర సరుకులు, వస్త్రాలు చీర లుంగీలు,1250 కోళ్లు పంపిణీ చేసినట్లు జెకె ట్రస్ట్ చైర్మన్ నరసింహ చారి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ ఆర్థిక సహాయం
జనం న్యూస్ 15 బుధవారం 2025. మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… చేగుంట మండల కేంద్రానికి చెందిన ఆడేపు రాజమణి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల…
వాహనాలు తనిఖీ చేసిన ట్రెండ్ ఎస్ఐ నవీన్ చంద్ర…..
బిచ్కుంద జనవరి 15 జనం న్యూస్… కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో బుధవారం నాడు బిచ్కుంద నుండి కందర్ పల్లి వెళ్లే రహదారిపై ట్రెండ్ ఎస్సై నవీన్ చంద్ర వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ట్రెండ్ ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి…
జి వి ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ…