పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ముమ్మరంగా ఏర్పాట్లు.
జనం న్యూస్; 5 ఫిబ్రవరి బుధవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:పూర్వ విద్యార్థుల ఆత్మీక సమ్మేళనాని సంబంధించిన అవగాహన సదస్సు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కౌన్సిలర్ సమక్షంలో సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించారు. రెగ్యులర్ కాలేజీలకు సమానంగా…
కేంద్ర బడ్జెట్ బడా కార్పొరేట్ల కోసమే
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్…
బైక్ మోటార్ బైక్లు దొంగతనం కేసుల లో ముగ్గురు అరెస్ట్.
జనం న్యూస్ ఫిబ్రవరి 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంమీడియా సమావేశంలో కోరి కేసుల వివరాలు వెల్లడించిన అమలాపురం డి.ఎస్.పి టి ఎస్ ఆర్ కె ప్రసాద్ ….మేకల వీర వెంకట శ్రీరామ్ మూర్తి..…
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా స్పెషల్ డ్రైవ్
జనం న్యూస్ ఫిబ్రవరి 5 నడిగూడెంవేసవికాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇర్ఫాన్ తెలిపారు. బుధవారం మండలంలోని తెల్లబల్లి, యక్లాస్ ఖాన్ పేట గ్రామాలలో మిషన్ భగీరథ ట్యాంక్,పైపులైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్…
ధరల పతనంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మిర్చి రైతుల్ని కేంద్రం తక్షణమే ఆదుకోవాలి ప్రత్తిపాటి
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, రాష్ట్రంలో విరివిగా సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటను, సాగుదారుల్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదే పుల్లారావు.అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నూతన సాగు విధానాలపై దేశంలోని మిర్చి…
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని,రీ సర్వే పనులు పరిశీలన.
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు .చిలకలూరిపేట మండలంలోని కావురులో పలు కార్యక్రమాలను పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆకస్మికంగా…
దొడ్డి కొమరయ్య సినిమా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
జనం న్యూస్ 06 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్)11-02-2025 మంగళవారం నాడు కొత్తగూడెం పట్టణం కేంద్రంలోని బీసీ భవనంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య సినిమా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని…
సైబర్ నేరాలపట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 06 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా సైబర్ క్రైమ్ ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్…
రామకోటి రామరాజుకు భద్రాచల దేవస్థాన ఆహ్వానం
గోటి తలంబ్రాల దీక్షలో తెలంగాణ నుండి రామకోటి సంస్థకు చోటు -26 సంవత్సరాల కృషి, పట్టుదలను గుర్తించి కల్పించిన అవకాశం జనం న్యూస్,ఫిబ్రవరి 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటితో ఓలిచిన…
గ్రీన్ ఎనర్జీ గ్లోబల్ హబ్ దిశగా ఆంధ్రప్రదేశ్ – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ ఫిబ్రవరి 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : భవిష్యత్తు ఏ రంగానికి అవకాశం ఉంటుందో, తక్షణమే పెట్టుబడులు సాధించే అవకాశం ఏ రంగం కల్పిస్తుందో క్షుణ్ణంగా తెలుసుకోగలిగిన విజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు…