• February 6, 2025
  • 58 views
వైసీపీ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఏషపోగు మధు..

బేస్తవారిపేట ప్రతినిధి, ఫిబ్రవరి 06 (జనంన్యూస్):-వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా కంభం పట్టణానికి చెందిన ఏషపోగు మధుబాబు నీ నియమించినట్లు పార్టీ…

  • February 6, 2025
  • 63 views
ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఐదవ వ పేస్ లో ప్రభుత్వం ఆసుపత్రికై కేటాయించిన 1.72 ఎకరాల స్థలములో వెంటనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్…

  • February 6, 2025
  • 128 views
పెళ్ళి రోజు శుభాకాంక్షలు రాంబాబు

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప నేత, నియోజకవర్గము ఉన్నన్ని రోజులు, ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తూ నియోజక అభివృద్ధిని సువర్ణ అక్షరాలతో తన…

  • February 6, 2025
  • 56 views
తుంగభద్ర నది నీటి విడుదల పై కర్టాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి నీ కలవడానికి

జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాకృష్ణ తుంగభద్ర నదులకు 6 టీఎంసీల నీటి విడుదల విషయంపై…కర్ణాటక రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని సిద్ధ రామయ్య…

  • February 6, 2025
  • 72 views
గిద్దలూరు నియోజకవర్గ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ ఐటీ రంగ నిపుణులు.

బిక్క రామాంజనేయరెడ్డి ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రకాశం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్…

  • February 6, 2025
  • 68 views
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్,జోగులాంబ గద్వాల జిల్లా

. జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావిషయం:-గద్వాల జిల్లా కేంద్రంలోని దౌధర్ పల్లి గ్రామ సమీపంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం…

  • February 6, 2025
  • 55 views
కులగణన సర్వే తప్పుడు తడకలు కాకి లెక్కలు

జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 👉 ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ లుకల్పించాలి….జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ…

  • February 6, 2025
  • 55 views
ఫర్టిలైజర్ ఎదుట రైతుల ఆందోళన

జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్ ఎదుట రైతుల నిరసన తమ పంట చేను నాశనానికి కారణమైన పురుగుల మందు ఇచ్చిన తమను పట్టించుకోవడంలేదని మండల కేంద్రంలోని భాస్కర్…

  • February 6, 2025
  • 57 views
ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి ఆభరణాలు చోరీ

జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానీపర్తి గ్రామంలో గల ఎల్లమ్మ తల్లి దేవాలయం చోరీ జరిగిన సంఘటన బుధవారం రోజున వెలుగులోకి వచ్చింది ఎస్సై జక్కుల పరమేష్ తెలెపిన వివరాల ప్రకారం…

  • February 6, 2025
  • 75 views
గుండెపోటుకు సత్వర వైద్యం అవసరం

జనం న్యూస్, ఫిబ్రవరి 6 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గుండెపోటు వంటి విప త్కర పరిస్థితుల్లో సకాలం లో సత్వర వైద్యం పొంది నపుడే ప్రాణాన్ని నిలబె ట్టుకోగలమని ముమ్మి డివరం సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్య నిపు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com