• February 3, 2025
  • 23 views
పది హెను బ్రాంచ్ ల యోగా క్లాసులు లొ ఒకటైన టువంటి ఎన్ ఎస్ కే యోగా బ్రాంచ్ లొ మొదటి సంవత్సర వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి, మాధవరం నగర్ కాలనీ లో యోగా మాస్టర్స్ విజయ్ కుమార్, మురళి కృష్ణ, నర్సింహా రావు, తేజు, ఎల్లప్ప, శ్రావణ్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న పది హేను…

  • February 3, 2025
  • 26 views
సాయి లోకేష్ ఆధ్వర్యం లో బి.జే.పి ఎస్సీ మొర్చా కార్యక్రమ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.ఈ రోజు రాజంపేట వద్ద పోలింగ్ బూత్ కేంద్రంగా జిల్లా బి జే పి ఎస్సీ మోర్చా ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమము లో సాయి లోకేష్ మాట్లాడుతూ అంత్యోదయ మూల…

  • February 3, 2025
  • 21 views
మోదీ బడ్జెట్‌పై తెలంగాణ భీమ్ ఆర్మీ చీఫ్ వనం మహేందర్ తీవ్ర అసహనం

జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావంచిత వర్గాలకు గట్టి దెబ్బ – కార్పొరేట్ మిత్రులకు లాభం మాత్రమే.. మోదీ ప్రభుత్వ తాజా బడ్జెట్‌పై…

  • February 3, 2025
  • 55 views
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్..!

జనంన్యూస్. 03.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండవసారి దినేష్ పటేల్ కులచారిని అ పార్టీ నియమించింది. ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఎండల లక్ష్మీనారాయణ . ను నియమించారు. జిల్లా ఎన్నికల అధికారిగా కాసం…

  • February 3, 2025
  • 27 views
..బీసీ మహా సభకు బయలుదేరిన బీసీ నాయకులు

జనం న్యూస్ ఫిబ్రవరి 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల బీసీ రాజకీయ యుద్ధభేరికి తీన్మార్ మల్లన్న పిలుపుకు బీసీ నాయకులు బయలుదేరినారు, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర వ్యవస్థాపక నాయకుడు తెలంగాణ కొమురయ్య తీన్మార్ మల్లన్న…

  • February 3, 2025
  • 22 views
పెళ్లికి ఒప్పుకోలేదనే యువతిపై దాడి: ఎస్పీ

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్శ్రీకాకుళంలో ఉమెన్స్‌ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్‌ను అరెస్ట్‌ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి…

  • February 3, 2025
  • 22 views
విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం మండలం ముడిదాంలో విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై రూరల్‌ ఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మెరకముడిదాం మండలం ఇప్పలవలస గ్రామానికి…

  • February 3, 2025
  • 29 views
అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్..

జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)చెయ్యరు తెలుగుదేశం నాయకులు, త్పవటపల్లి నాగుజనరంజకమైన బడ్జెట్తో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభిమానాన్ని గెలుచుకుందని చెమ్యేరుటిడిపి సీనియర్ నాయకులు త్పవటపల్లి నాగు అన్నారు. గత ఏ ప్రభుత్వం చేయలేని ఎన్నో ప్రజాప్రయోజనమైన…

  • February 3, 2025
  • 34 views
కేంద్ర బడ్జెట్‌లో ఏపీని అన్యాయం జరిగిందంటూ సీపీఎం నిరసన

జనం న్యూస్ 03 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్కేంద్ర బడ్జెట్‌లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఎం నేతలు నిరసన చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. జిల్లా సీపీఎం కార్యవర్గ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com