పాఠశాలకు సౌండ్ సిస్టమ్ వితరణ
జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న షణ్ముఖ మాస్టర్ రూ. 21వేలు విలువ చేసే అహుజా కంపెనీ కి చెందిన 55 వాట్స్ కలిగిన…
లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి:- ఆదాస్ విక్రమ్ మాదిగ
* మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో ముందుకు * ఊరూవాడా ‘దండోరా * అలుపెరగనిఎమ్మార్పీఎస్ ప్రస్థానం జనం న్యూస్- జనవరి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదు నడిబొడ్డున లక్ష డప్పులు వేల గొంతుకల నినాదంతో…
విజయవాడ అమరావతి రాజధానికి పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది.
జనం న్యూస్ :- 27 జనవరి సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ (ప్రజా ప్రతినిధి భీమా కలపాల) ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాబోతున్నాయి భవిష్యత్తులో ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా తయారు చేస్తారు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్…
జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో వజ్రకరూర్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ
జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వజ్రకరూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల యందు చదువుతున్న స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా కేంద్రం…
అధికారంలో అందరూ వస్తారు. అధికారం లేనప్పుడు మొహం చాటేస్తారు.
అధికారం ఉన్న లేకపోయినా నాకు అండగా బాసటగా నిలిచిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోదరులకు అభినందనలు.ఎలక్ట్రిషన్ డే శుభాకాంక్షలు. : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా,నందిగామ, జనవరి 27 : నందిగామ పట్టణం నెహ్రు నగర్…
మన వార్త పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన చుంచుపల్లి ఎస్ ఐ ఏం రవికుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 27 (జనం న్యూస్ కో త్తగూడెం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో మన వార్త పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ -2025ను ఎస్ ఐ ఎం రవికుమార్ చేతుల మీదుగా…
మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ వెంగీ కి కృతజ్ఞతలు తెలిపిన భరోసా స్వచ్చంద సేవా సంస్థ
జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ వెంగీ కి మరియు నిర్మాత ఈశ్వర్ డైరెక్టర్ సురేష్ కు భరోసా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షులు అక్కినపల్లి…
స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించాలి
జనం న్యూస్, జనవరి 27, బోధన్ నియోజవర్గం స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు గెలుపు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోమవారం రోజున బోధన్ పట్టణంలోని బోధన్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమావేశం లో పాల్గొన్ని చేసిన…
పల్లేర్ల సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యాలయంకి శంకుస్థాపన
జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం. 27/01/2025 మండల కేంద్రం లో ని పల్లెర్ల గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ పార్టీ కార్యలయం నిర్మాణానికి సోమవారం రోజున శంకుస్థాపన చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమం లో…
ఆధార్ సేవలు సద్వినియోగం చేసుకోండి:సర్పంచ్ జగదీష్
జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు)అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబా ల గ్రామంలోని సచివాలయం నందు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మల్లెల జగదీష్ తెలిపారు, సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ చిన్న పిల్లలు మొదలుకొని…