• January 21, 2025
  • 47 views
జమ్మికుంట లో బస్ డిపో నిర్మించాలి..

జనం న్యూస్ // 20 జనవరి// జమ్మికుంట// కుమార్ యాదవ్..జమ్మికుంట లొ బస్ డిపో నిర్మించాలని పలు మండలాల ప్రజలు కోరుచున్నారు. హుజురాబాద్ లో బస్ డిపో హైవేపై ఉన్నందున, అక్కడ డిపో ఉన్నా లేకపోయినా ప్రజలకు ఇబ్బంది కలగదని అనుకుంటున్నారు.…

  • January 21, 2025
  • 46 views
ప్రభుత్వ అధికారుల చేతులమీదుగా ప్రజాక్రాంతి క్యాలేండర్ ఆవిష్కరణ..

జనం న్యూస్ //జనవరి //21//జమ్మికుంట //కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రజాక్రాంతి తెలుగు దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను సోమవారం నాడు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ ఆయాజ్, జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి చేతుల మీదుగా క్యాలెండర్…

  • January 21, 2025
  • 47 views
రేపు లాలంకోడూరు ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం

అచ్యుతాపురం (జనం న్యూస్): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లాలం కోడూరు గ్రామంలో జనవరి 22 బుధవారం నాడు లాలం ఎరికిరెడ్డి నాయుడు, అదమ్మ తీర్థం సందర్భంగా ఆదివారం ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం,9:30 నుండి జిల్లా స్థాయి వాలీబాల్…

  • January 21, 2025
  • 46 views
జె.ఎన్‌.టి.యులో విజయగౌరి ప్రచారం

జనం న్యూస్ 21 జనవరివిజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జె.ఎన్‌.టి.యు క్యాంపస్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కె.విజయగౌరి సోమవారం ప్రచారం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి పోరాటం చేశానని,…

  • January 21, 2025
  • 52 views
A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స

జనం న్యూస్ 21 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్గోపికృష్ణ పట్నాయక్ రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత…

  • January 21, 2025
  • 1080 views
విలేకరులు కావలెను

*విలేకరులు కావలెను* ( *WANTED REPORTERS* ) జనం న్యూస్ దినపత్రిక మరియు ఛానెల్లో పని చేయడానికి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో విలేకరులు కావలెను. అర్హత: నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉండాలి. 9347126480

  • January 20, 2025
  • 75 views
బడి బయటి పిల్లల సర్వే నిర్వహణ

జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం మండలం లోని అన్ని గ్రామాలలో బడిబైటి పిల్లల సర్వేను సిఆర్పిలు చేపట్టారు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి బడికి పోయే వయసు కలిగిన విద్యార్థులు సక్రమంగా వెళుతున్నారా లేదా గమనించి ఆరు నుంచి 14…

  • January 20, 2025
  • 51 views
ఘనంగా మేడ విజయ శేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ అరవ పల్లెలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి…

  • January 20, 2025
  • 58 views
ముమ్మరంగా సాగుతున్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయం నిర్మాణ పనులు

జనం న్యూస్ జనవరి 20( నడిగూడెం)మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శాలివాహన శకం, విక్రమ నామ సంవత్సరం, క్రీస్తు శకం 1802 లో, ప్రతిష్టించిన శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ నిర్మాణ పనులు,…

  • January 20, 2025
  • 82 views
ఫిజియోథెరపీ పై అవగాహన సదస్సు

జనం న్యూస్ జనవరి 20(నడిగూడెం)మండల కేంద్రంలో గల విద్యా వనరుల కేంద్రం నందు మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాల,ఆదర్శ పాఠశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిజాం పిజియోథెరపీ ఇనిస్ట్యూట్ ఆఫ్ హైదరాబాద్ డాక్టర్లచే పిజియోథెరపీపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com