• April 21, 2025
  • 32 views
అంతర్జాతీయ వేదికపై అద్భుతం సృస్టించిన ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట బిడ్డ లింగా వైష్ణవి

జనం న్యూస్, ఏప్రిల్ 21 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తేదీ 20/04/2025 న వేదిక: గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్, పంజాబ్ నందు అంతర్జాతీయంగా రెండవ అతిపెద్ద అవార్డ్స్ సంస్థ అయినా ఇంటర్నేషనల్ బుక్…

  • April 21, 2025
  • 23 views
మేకల రాములు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు దూడం రెడ్డి బాబు ముదిరాజ్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం, వేములూరుపాడు గ్రామంలో “మేకల రాములు” దశదిన కార్యక్రమునకు కోలీ ముదిరాజ్ యువజన రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు హాజరు కావడం…

  • April 21, 2025
  • 30 views
కృష్ణ పల్లి శివాలయం లో సినిమా సందడి

జనం న్యూస్ ,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 21: పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్…

  • April 21, 2025
  • 26 views
కృష్ణ పల్లి శివాలయం లో సినిమా సందడి

జనం న్యూస్ ,పార్వతీపురం మన్యం జిల్లా ,ఏప్రిల్ 21: పార్వతీపురం కృష్ణ పల్లి శివాలయం లో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చేతులు మీదుగా కొత్త సినిమా పూజ మహోత్సవం ఘనంగా జరిగింది.స్క్రీన్ ప్లే పిక్చర్స్ నిర్మాణ సారద్యంలో ప్రవీణ్…

  • April 21, 2025
  • 23 views
అంగనివాడిలో పౌష్టిక ఆహారం అందజేత..!

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. పోషణ పక్వాడు 2025… పోషణ మాసం వారో స్సవలలో భాగముగా నిజామాబాద్ పట్టణం లోని కంటేశ్వర్ అంగన్వాడి కేంద్రం లో ఘనముగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు..…

  • April 21, 2025
  • 20 views
రైతులకు అండగా ఎంపీ ధర్మపురి అరవింద్

రైతులకు అండగా ఎంపీ ధర్మపురి అరవింద్ జనం న్యూస్, ఏప్రిల్ 20, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఈరోజు ఎంపీ అరవింద్ పర్యటించారు, మండలంలోని పలు గ్రామాల్లో గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల…

  • April 21, 2025
  • 26 views
ఈనెల 26న సప్తశతి పుస్తకావిష్కరణ

జనం న్యూస్:21 ఎప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో కలదని…

  • April 21, 2025
  • 23 views
చరిత్రలో నిలిచిపోయే పుస్తకం హవేళి ఘణపూర్ అమృత గుళికలు

జనం న్యూస్;21 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ; నీతి, న్యాయం, ధర్మంతో కూడిన రచనలు చరిత్రలో నిలిచిపోతాయని అందుకు తార్కాణం హవేళి ఘణపూర్ అమృత గుళికలు నిదర్శనమని జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ అన్నారు. జిల్లా…

  • April 21, 2025
  • 20 views
ఎంపీడీవో ఆఫీసు సూపరింటెండెంట్ బి సులోచన కు వినతిపత్రం అందజేసిన వంగరి సాంబయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంబులెన్స్ సిబ్బందికి రూమ్ వసతి కల్పించాలి శాయంపేట ఎంపీడీవో ఆఫీసు సూపరిండెంట్ బి, సులోచనకు వినతి పత్రం అందజేసిన అనంతరం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ…

  • April 21, 2025
  • 21 views
ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు అబిద్ మీర్జాని సన్మానించిన జనసేన నాయకుడు ప్రేమ కుమార్

జనం న్యూస్ ఏప్రిల్ 21 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నివాసం వద్ద నూతనముగ నియమితులైన ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com