• July 13, 2025
  • 30 views
మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..

జనం న్యూస్ 13 జూలై శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో వైభవోపేతంగా సాగుతున్న మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ప్రత్యేక…

  • July 13, 2025
  • 41 views
తిరుమలలో నేడు జరిగే సీఎం సభను విజయవంతం చేయాలి

జనం న్యూస్ జూలై 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- నేడు తిరుమలగిరిలో జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో…

  • July 13, 2025
  • 29 views
సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఎస్ ఐ,కే,శ్వేత (జనం న్యూస్ 14జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) సోషల్‌ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని,సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్‌ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, భీమారం…

  • July 13, 2025
  • 26 views
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ…

  • July 13, 2025
  • 35 views
ఉత్సాహంగా మొదలైన ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశాలు….

జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు విజయనగరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు డి రాము గారు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రారంభ ఉపన్యాసంగా…

  • July 13, 2025
  • 149 views
తడ్కల్ లో అంగా రంగా వైభవంగా అమ్మవారి బోనాల పండుగా

జనం న్యూస్,జులై 13,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో ముత్యాల పోచమ్మ అమ్మకి ఆదివారం ఘనంగా ఆషాడ మాసం బోనాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ.ఈ పండుగ ప్రధానంగా…

  • July 13, 2025
  • 27 views
జైశ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ అభయాంజనేయ స్వామియే నమః భక్త మహాశివులకు విజ్ఞప్తి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 13 రిపోర్టర్ సలికినీడి నాగు మన పోలిరెడ్డి పాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విగ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి…

  • July 13, 2025
  • 62 views
మత్స్య కార్మికుడు చేపల వేటకు వెళ్ళి మృతి

జనం న్యూస్ జులై 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చేపల వేటకు వెళ్ళి మత్స్యకారుడు చలి వాగు చెక్ డ్యాంలో పడి మృతి చెందాడు ఈ ఘటన మండలం లోని కొప్పుల జరిగింది అని ఎస్సై…

  • July 13, 2025
  • 26 views
భారీగా పీడీఎస్ బియ్యం స్వాధీనంఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న

నం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పార్వతీపురం మండలం మన్యం జిల్లా పాచిపెంట పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద ఆక స్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తూరు మండలం ఒడిశాకు కడుమ గ్రామం నుండి తరలిస్తున్న…

  • July 13, 2025
  • 24 views
ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి

విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 13 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించాలంటే సంబంధిత వ్యక్తులు ముందస్తుగా పోలీసుశాఖ అనుమతి పొందాలని విజయనగరం డీఎస్పీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com