• January 25, 2025
  • 29 views
01/01/2025 ఈ తేదీ వరకు, పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు, రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి

జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ రైతు సోదరులకు విజ్ఞప్తి -రైతు భరోసా. 01/01/2025 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, ఆధార్…

  • January 25, 2025
  • 42 views
కమ్మేసిన మంచి దుప్పటి

జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచి దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు…

  • January 25, 2025
  • 29 views
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించు.

జనం న్యూస్ 25 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- కోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్…

  • January 25, 2025
  • 34 views
నిరుపేదలకే ఇండ్లు ఇవ్వాలి బహుజన సంఘం అధ్యక్షులు మొగం సుమన్

జనం న్యూస్ జనవరి 25:- శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అంబేద్కర్ యువజన సంఘం ఎ వై సి అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఎ బి ఎస్ ఫ్ బహుజన సంఘం బి ఎస్ ఎస్ సంఘంల ఆధ్వర్యంలో…

  • January 25, 2025
  • 33 views
బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం

జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం:- బీసీ ఆజాది సైకిల్ యాత్ర కన్వీనర్ బత్తుల సిద్దేశ్వరులు సైకిల్ యాత్ర ఆరో శాయంపేట మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ అధ్యక్షతన బత్తుల సిద్దేసర్లు మాట్లాడుతూ…

  • January 25, 2025
  • 29 views
జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్

జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావుగౌరవప్రదమైన జర్నలిజం వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి…

  • January 25, 2025
  • 27 views
సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్‌

జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :-బాలికల సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా.బీ.ఆర్‌.అంబేడ్కర్‌ అన్నారు.శుక్రవారం బాలికా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని…

  • January 25, 2025
  • 23 views
యువకుడు కనిపించడం లేదు!

కనిపిస్తే సమాచారం ఇవ్వండి ప్లీజ్..!! ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: పట్టణంలోని తూర్పు వీధి కి చెందిన గాయం వెంకటేశ్వర రెడ్డి గత రెండు రోజులుగా కనిపించడం లేదు అని తల్లి తండ్రులు తెలిపారు.…

  • January 25, 2025
  • 28 views
వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మార్కాపూర్ పట్టణ 11వ బ్లాక్ ఇన్చార్జ్, యువ నాయకుడు మల్లాపురం ఉత్తమ్…

  • January 25, 2025
  • 26 views
చెప్పాపెట్టకుండా ప్రభుత్వ భవనం కూల్చివేత?

విలువైన మెడికల్ సామాగ్రి ఎక్కడ? ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 24 (జనం న్యూస్):- మార్కాపురం: చరిత్ర కలిగిన ప్రభుత్వ భవనం రాత్రికి రాత్రే కూల్చివేతకు రంగం సిద్ధం…? పట్టణ నడిబొడ్డు కంభం సెంటర్ లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com