బీబీపేటలో రస బసా సాగిన నాలుగో రోజు గ్రామసభ
జనం న్యూస్ జనవరి 25 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- మండల కేంద్రమైన బీబీపేట గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభ రసాభాసగా కొనసాగింది. అటు గ్రామస్తులు ఇటు అధికారుల మధ్య కొద్దిసేపు మాటలు యుద్ధం నెలకొంది. ప్రభుత్వము…
ఆగస్టు 15న జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! తేడా ఏంటీ?
జనం న్యూస్ జనవరి 26( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన…
వైసీపీ పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులుగా సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 25 (జనం న్యూస్):- గిద్దలూరు :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులుగా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి నియమితులైనట్లు…
01/01/2025 ఈ తేదీ వరకు, పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు, రైతు భరోసాకు అప్లై చేసుకోవాలి
జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్):- సిద్దిపేట జిల్లా మర్కుక్ రైతు సోదరులకు విజ్ఞప్తి -రైతు భరోసా. 01/01/2025 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన రైతులు రైతు భరోసా దరఖాస్తు ఫారం, ఆధార్…
కమ్మేసిన మంచి దుప్పటి
జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం ఉదయం మంచి దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజామునుండి ఉదయం 11:00 దాటిన సూర్యుడు కనిపించనంత మంచు కురిసింది. జాతీయ రహదారిపై రాకపోకలు…
దేశ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉన్నందని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొని సక్రమంగా వినియోగించు.
జనం న్యూస్ 25 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- కోవాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు.శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాంప్లెక్స్…
నిరుపేదలకే ఇండ్లు ఇవ్వాలి బహుజన సంఘం అధ్యక్షులు మొగం సుమన్
జనం న్యూస్ జనవరి 25:- శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అంబేద్కర్ యువజన సంఘం ఎ వై సి అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఎ బి ఎస్ ఫ్ బహుజన సంఘం బి ఎస్ ఎస్ సంఘంల ఆధ్వర్యంలో…
బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం
జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండలం:- బీసీ ఆజాది సైకిల్ యాత్ర కన్వీనర్ బత్తుల సిద్దేశ్వరులు సైకిల్ యాత్ర ఆరో శాయంపేట మండల కేంద్రంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షులు తీన్మార్ జయ్ అధ్యక్షతన బత్తుల సిద్దేసర్లు మాట్లాడుతూ…
జర్నలిస్టుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకోవాలి ఏసీపీ ని కోరిన కూకట్ పల్లి ప్రెస్ క్లబ్
జనం న్యూస్ జనవరి 25 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బోర్ల వద్దకు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేయొద్దు డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదులు చేయండి కూకట్పల్లి ఏసిపి శ్రీనివాసరావుగౌరవప్రదమైన జర్నలిజం వృత్తిని అప్రతిష్టపాలు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి…
సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్
జనం న్యూస్ 25 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :-బాలికల సాధికారిత, సమానత్వం సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ అన్నారు.శుక్రవారం బాలికా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని…