• January 25, 2025
  • 26 views
దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు హర్షణీయం

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ):- ప్రపంచ ఆర్థిక సదస్సు 2025 దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు…

  • January 25, 2025
  • 26 views
ప్రతి ఒక్కరికి జీవిత బీమా అవసరం ఎంతైనా ఉంది

ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుచ్చిరాజు జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణk- విశాఖపట్నం : సంకల్ప యాత్రలో భాగంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వైజాగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డు కాళీమాత ఆలయం…

  • January 25, 2025
  • 28 views
ఇల్లు లేని నిరుపేదలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి,

బి ఎస్ ఎస్, దళిత సంఘ నాయకుల డిమాండ్. జనం న్యూస్ జనవరి 25 శాయంపేట మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయం ముందు అర్హులకు న్యాయం జరగాలని విలేకరుల సమావేశంలో బిఎస్ఎస్ దళిత సంఘ నాయకులు మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో అరికిళ్ల…

  • January 25, 2025
  • 26 views
సర్పంచ్ సతీష్ ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు

అచ్యుతాపురం(జనం న్యూస్): యలమంచిలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు (కన్నబాబు)అచ్యుతాపురం మండలం ఇరువాడ గ్రామ సర్పంచ్ సతీష్ ని పరామర్శించి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

  • January 25, 2025
  • 29 views
రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న సుజిత్ రావు

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ ) జనం న్యూస్ జనవరి 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : ఈరోజు మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ ముందు ఏర్పాటు చేసిన శ్రీ రాజబహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికీ ముఖ్య…

  • January 25, 2025
  • 35 views
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి.

జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ జనం న్యూస్ జనవరి 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా రాష్ట్ర పార్టీ మరియు ఏస్సీ మోర్చా పిలుపు మేరకు కొమురం భీం…

  • January 25, 2025
  • 28 views
హిందీ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

అచ్యుతాపురం(జనం న్యూస్):అచ్యుతాపురం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో ఇటీవల నిర్వహించిన హిందీ పరీక్షల్లో హరిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపాద రవి అన్నారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు…

  • January 25, 2025
  • 38 views
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం శుభాకాంక్షలు

జనం న్యూస్ 25 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- ఓటు అనేది మనకు భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలన్నా, రాజ్యంగా విలువలు కాపాడాలన్నా, సరైన…

  • January 25, 2025
  • 31 views
మునగపాకలో 1 వ తేది శనివారం నాడు జరగబోయే గౌరీ పరమేశ్వరుల ఉత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ:- మునగపాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ గౌరీ పరమేశ్వరులు అమ్మవారి మహోత్సవ ఆహ్వాన పత్రిక ను స్థానిక శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మునగపాక గ్రామంలో 01-02- 2025…

  • January 25, 2025
  • 35 views
జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్

అచ్యుతాపురం(జనం న్యూస్):అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం వెదురువాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మరిడిమాంబ అమ్మవారి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com