పట్నాపూర్ గ్రామానికి భారీగా తరలివచ్చిన భక్తులుభక్తులతో కిటకిటలాడుతున్న శ్రీ పూలజీ బాబా ధ్యాన మందిరం
జనం న్యూస్ 10జూలై. కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్):జిల్లా స్టాప్ రిపోటర్. కె ఏలియా. జైనూర్ మండలం పట్నాపూర్ శ్రీ పరమహంస సద్గురు పూలజీ బాబా సంస్థాన్ యందు గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబా సమాధి వద్ద…
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 10 రిపోర్టర్ సలికినీడి నాగు ముఖ్య నాయకులు కార్యకర్తలు గురు పౌర్ణమి వ్యాసమహర్షి పుట్టినరోజు సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని సి ఆర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ తోటకూర వెంకట్ నారాయణ మరియు ప్రముఖ…
గురు పూర్ణిమ రోజు గురువులకు సన్మానం
బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిజెపి అధ్యక్షులు జనం న్యూస్ 10జూలై ( కొత్తగూడెం నియోజకవర్గం) జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రూ పవర్ మనీ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ గురువుల సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని…
గురు పౌర్ణమి మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ జులై 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ రెండో వ రోడ్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎల్ .నాగేశ్వరరావు ,ఎల్ రాజా ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్పల్లి…
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్ జూలై 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలం పాటిపల్లి గ్రామంలో ఎ.పి.మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు.…
….సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు.
జనం న్యూస్ జులై 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని సాయిబాబా దేవాలయం లో గురువారం ఉదయం గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయ చైర్మన్ బిక్షపతి ఆధ్వర్యంలో…
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి.
సర్పంచ్ ఎన్నికలలో ఏ రిజర్వేషన్ వస్తుందని ఆందోళన పార్టీ నమ్ముకున్న వారికి టికెట్ వస్తుందా లేక డబ్బున్న నాయకులకు వస్తున్నా. (జనం న్యూస్ 9జులై భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి ) పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.గ్రామాలలో, పట్టు బిగించుకునేందుకు…
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిస్కార వేదిక నిర్వహించబడును
జనం న్యూస్ జూలై 10 జగిత్యాల జిల్లా బిర్ పూర్ మండల కేధ్రం లోని రైతు వేదికలో బీర్ పూర్ మరియు సారంగా పూర్ రాయికల్ మండల విద్యుత్ వినియోగ దారులకు తెలియజేయునది ఏమనగా రేపు తేది 11.07.2025 రోజున బీర్…
ఏపీ స్టేట్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని మర్యాదపూర్వంగా కలిసిన కోనసీమ బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి నూతనంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన శ్రీ పి.వి.ఎన్ మాధవ్ వారి ప్రమాణ స్వీకారం సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయం విజయవాడలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువాతో సన్మానించి,…
చెయ్యరు గ్రామదేవత దాసులమ్మ తల్లికి వెండి ఆభరణాలు బహూకరణ
జనం న్యూస్ జూలై 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ [ ముమ్మిడివరం నియోజకవర్గం: కాట్రేను కోన మండలం చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి కి సుమారు లక్ష ఇరవై వేల (1,20,000) విలువైన వెండి ఆభరణాలు, (వడ్డానం,…