• April 5, 2025
  • 33 views
వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధం?

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అరెస్టుకు రంగం సిద్ధమై నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. ఏపీ మద్యం కేసుకు…

  • April 5, 2025
  • 32 views
స్వతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రావు117 వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో గల రిక్షాపుల్లర్స్ కాలనీలో మహనీయునికి పూలమాలవేసి నివాళులు అర్పించిన డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఈ కార్యక్రమంలో రంగారావు మాట్లాడుతూ జగ్జీవన్ రావు…

  • April 5, 2025
  • 35 views
నేటి నుండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు

జనం న్యూస్ ఏప్రిల్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి క‌డ‌ప‌ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సా లను జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య తేదీ లతో పాటు వాహన సేవల వివరాలను వెల్లడించింది. నేటి సాయంత్రం…

  • April 5, 2025
  • 29 views
ఐవోలు నుండి ఇంద్రేశం మీదుగా పటాన్ చేరు గుంతలమయమైన రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలి

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జగన్ న్యూస్ ఏప్రిల్ 5 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ వెళ్లే ఆర్ అండ్ బి గుంతలు పడ్డ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేయాలని, నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని…

  • April 5, 2025
  • 26 views
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణములోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు,డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులర్పింటము జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…

  • April 5, 2025
  • 45 views
డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు ఆదర్శనీయం.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు .

కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ 117వ జయంతి సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

  • April 5, 2025
  • 176 views
తడ్కల్ లో సన్న బియ్యం పంపిణి.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, జనం న్యూస్,ఏప్రిల్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ లో శనివారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి…

  • April 5, 2025
  • 33 views
రైతులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి

రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.. జనం న్యూస్ // ఏప్రిల్ // 5 // కుమార్ యాదవ్//జమ్మికుంట.. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు గుర్తింపు దక్కడం లేదని సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ…

  • April 5, 2025
  • 33 views
మృతుడికి కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందజేసిన సిఐ వరగంటి రవి

జనం న్యూస్// ఏప్రిల్// 5// కుమార్ యాదవ్ // జమ్మికుంట జమ్మికుంట గాయత్రి బ్యాంక్ ఖాతాదారుడు పైడిపల్లి సురేష్ ప్రమాదవశాత్తు మరణించడంతో సురేష్ తండ్రి పైడిపల్లి సమయ్య కు లక్ష రూపాయల చెక్కు వరగంటి రవి అందజేశారు. ఈ సందర్భంగా సిఐ…

  • April 5, 2025
  • 32 views
శ్రీ బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు….

బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ బాబు జగ్జీవన్ రావ్ గారి జయంతి వేడుకలను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com