విజయనగరంలో 8 మంది పేకాటరాయళ్లుపై కేసు నమోదు
జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.బుధవారం వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పేకాట…
మోసగాళ్లకు మోసగాడు
జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అందరికీ నమస్కారం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో జాను మల్లు వలస మరియు గాదిల వలస అలాగే పనుకు పేటలో అలాగే…
విద్యారంగ సమస్యల పరిష్కారానికి sep 6 న ఛలో విజయవాడ
ఛలో విజయవాడ ను విద్యార్థులంతా జయప్రదం చేయండి. LBG భవన్ లో కలెక్టరేట్ పోస్టర్స్ ఆవిష్కరణ జనం న్యూస్ 04 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో…
బంజారా గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
ప్రత్యేక పూజలు చేసిన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ జనం న్యూస్ – సెప్టెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ బస్టాండ్ వెనుకన ఉన్న బంజారా కాలనీలో బంజారా గణేష్ యూత్…
మండల స్థాయి 69 th SGF క్రీడోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం
జనం న్యూస్, సెప్టెంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ వేదికగా మండల విద్యాధికారి ఏ వెంకట రాములు, అధ్యక్షతన మండల స్థాయి 69వ…
గణేష్ నిమజ్జనంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎస్.ఐ పడాల రాజేశ్వర్
జనం న్యూస్ సెప్టెంబర్ 03: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:గణేష్ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఏర్గట్ల ఎస్.ఐ పడాల రాజేశ్వర్ తెలిపారు.అవసరానికి మించి డీజే సౌండ్ వినిపించడం, ప్రజలకు ఇబ్బంది…
…స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా సూరం రాము
జనం న్యూస్ సెప్టెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా డాక్టర్ సూరం రాము ఫిజికల్ డైరెక్టర్ జెడ్ పి హెచ్ ఎస్ (బాయ్స్) మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల విద్యాశాఖ…
గణనాథులను దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న.బిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి
జనం న్యూస్ సెప్టెంబర్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గం ప్రగతి నగర్ 117 డివిజన్ లో నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా గణేష్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న… బిఆర్ఎస్ కెవి…
యూఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కరోల్ల నవీన్, వేముల ప్రవీణ్
జనం న్యూస్ :3 ఆగస్టు బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ : భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రథమ మహాసభలను గత నెల 30,31 తేదీలలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది . ఈ మహాసభలలో…
మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్కి గౌరవ డాక్టరేట్
జనం న్యూస్ : 3 ఆగస్టు బుధవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట: సిద్దిపేట కు చెందిన ప్రముఖ మిమిక్రీ, వెంట్రిలాక్విజం, మ్యాజిక్ కళాకారుడు వై.రమేష్ కు ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఇటీవల గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.ఈ కార్యక్రమం…