ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 46 మంది గర్భవతులను వైద్యాధి కారులు డాక్టర్ శరత్ కమల్ మరియు డాక్టర్ కార్తిక్ విశ్వనాథ్ పరీక్షలు చేయగా అందరి గర్భవతులను డాక్టర్ మస్తానమ్మ గైనకాలజిస్ట్ స్కానింగ్…
ఐదుగురు కొడుకులున్నా అనాధగా రోడ్ల మీద పడి ఉన్న 90 ఏండ్ల వృద్ధురాలు
జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఆహారం లేక ఎముకలు తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబసభ్యుల కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు..ఇప్పటివరకు తిరిగి రాలేదు అంటూ…
మరి కొద్ది గంటల్లో భారత్ కు ముంబై పేలుళ్ల సూత్రధారి
జనం న్యూస్ ఏప్రిల్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ హైదరాబాద్ ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్కు అప్పగించొద్దం టూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్కు అప్పగించేందుకు…
పేద ప్రజలకు భారం కార్పొరేట్లకు లాభాలు కేంద్ర ప్రభుత్వ విధానం
చేల్పూరి రాము.. జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరీ రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను…
గ్రామ వీధులు కబ్జా పట్టించుకోని అధికారులు
జనం న్యూస్ ఏప్రిల్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో కొంతమంది వ్యక్తులు గ్రామ వీధులు, సీసీ రోడ్లు, గ్రామంలోని చేతిపంపులను, సైడ్ కాలువలను ఆక్రమించుకుంటున్నారని గ్రామపంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ కు…
జోగిపేటలో ఘనంగా బండ్ల ఊరేగింపు
జనం న్యూస్ 9-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా బండ్ల ఊరేగింపు క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై గౌని చౌరస్తా నుండి హనుమాన్ చౌరస్తా…
శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ సద్గురు బండయప్ప స్వామి ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద నవ తెలంగాణ పత్రిక విలేకరి శ్రీనివాస్ కూతురి పెళ్లి వేడుకలలో పాల్గొన్న జుక్కల్ బి ఆర్…
డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాకు విశేష స్పందన…
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాకు పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత తృతీయ సంవత్సరం విద్యార్థులు…
రమ్య గ్రౌండ్ సెంటర్ లో చలివేంద్రం ప్రారంభించిన జనసేన నాయకులు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జన సైనికులు సలాది శంకర్, పుప్పాల అంజి,సుంకర సత్యసాయి ల ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం లోని రమ్య గ్రౌండ్ సెంటర్ వద్ద కేపిహెచ్బి మూడవ ఫేజ్లో జనసేన కూకట్పల్లి నియోజకవర్గం…
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. బండి రమేష్
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించబడిందని ఇది దేశంలోనే మొట్టమొదటిది అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. సన్న…