ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వాటర్ ప్లాంట్
కటిన చర్యలు తీసుకుంటాం.. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్.. జనం న్యూస్, ఆగస్ట్ 21, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) ప్రజలకు అనువుగా ఉండేందుకు మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసుకున్నారని, నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రజల…
గణేష్ మండలి నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలి..!
జనంన్యూస్. 20. సిరికొండ. డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి వర్షం సందర్భంగా మండపంపైన పాల్దిన్ కవర్స వాడాలి రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి
అప్పులు అధికమై, బ్రతుకు భారమై.
ఉరి వేసుకొని వ్యక్తి మృతి జనం న్యూస్, 20 ఆగస్టు 2025, ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని, కుప్పా నగర్ గ్రామ శివారులోని, వాడుకలో లేని దాబా హోటల్లో…
ఎం ఆర్ ఓ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి మండల నాయకులు
జనం న్యూస్ ఆగస్టు 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల్ లో అకాల వర్షం పడడం వలన మండలంలోని ఆయా గ్రామాల్లో నివాసముంటున్నటువంటి ఇండ్లు కూలిపోయిన వారందరికీ నష్టపరిహారం కట్టిస్తూ ఇందిరమ్మ ఇల్లు వారందరికీ సాంక్షన్…
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
జనంన్యూస్.సిరికొండ.20. ప్రతినిధి. శ్రీనివాస్ పటేల్ నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద భారతదేశ ఐటి టెలికం రంగాల పితామహుడు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి.. సద్భావన దివాస్.. సందర్భంగా సిరికొండ…
కాస్లాబాద్ వాగు పరిశీలిస్తున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి.
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి బయటికి రావద్దు. వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి. జనం న్యూస్ 20 ఆగస్టు వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం కాసులబాద్ లో నాలుగు రోజుల నుండి…
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి:బోధన్ ఏసీపి శ్రీనివాస్
జనం న్యూస్ 21 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) గణేష్ ఉత్సవలను శాంతియుతంగా జరుపుకోవాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో…
డబుల్ బెడ్ ఇళ్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తా:విండో మాజీ చైర్మన్ పత్తి రాము
జనం న్యూస్ 21 ఆగస్టు 2025 రుద్రూ మండలం నిజామాబాద్ (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ ఇళ్ల మంజూరుకు తనవంతు కృషి చేస్తానని విండో మాజీ చైర్మన్ పత్తి రాము అన్నారు. కురిసిన…
సిపిఎస్ ను రద్దు చేయాలి
మహాధర్నా పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పీఆర్టీయూ నాయకులు పాపన్నపేట,ఆగస్టు 2o (జనంన్యూస్) సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్,మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్…
శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి
తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి అలియాస్ బ్రెడ్ నారాయణ సూళ్లూరుపేట ప్రజలందరికీ కరుడుగట్టిన బిజెపి నాయకుడిగా పరిచయమైన సూళ్లూరుపేట నియోజకవర్గం లోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన స్నేహశీలి. ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న నారాయణరెడ్డి…












