• December 17, 2025
  • 112 views
ఉషగాం సర్పంచ్, ఉపసర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

షాలువాతో సన్మానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క. జనం న్యూస్ 17డిసెంబర్. కొమురం భీమ్. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్: జైనూర్ మండలం ఉషగాం గ్రామపంచాయతీ సర్పంచ్ ఆత్రం శేషారావు, ఉప సర్పంచ్ సోయం సూర్యభాన్ బుధవారం సుగుణక్క క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్…

  • December 17, 2025
  • 110 views
అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోనులు పంపిణీ

జనం న్యూస్, డిసెంబర్ 17,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం ఎలమంచిలిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడి కార్యకర్తలకు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాలుగు మండలాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 258 మొబైల్ ఫోన్లును ఎలమంచిలి నియోజవర్గం…

  • December 17, 2025
  • 122 views
జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ గోపనపల్లి గ్రామంలో అయ్యప్ప పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ ఈశ్వర్

జనం న్యూస్ 17 డిసెంబర్ గోపనపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి పూజకు భక్తులు గ్రామ నూతన సర్పంచ్ ఈశ్వర్ బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయ్యప్ప స్వాములకు అన్ని సౌకర్యాలు కల్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఈశ్వర్ సర్పంచ్…

  • December 17, 2025
  • 125 views
ఎల్లమ్మ చెరువు ప్రక్షాళన చేయాలి.ఎర్రబెల్లి సతీష్ రావు

జనం న్యూస్ డిసెంబర్ 17 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ తులసి వనం అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ చెరువులో మరియు హెచ్ ఎం టి శాతవాహన నగర్ మరియు ఇంద్రహిల్స్ సరిహద్దులోని భీమిని చెరువులో డ్రైనేజీ…

  • December 17, 2025
  • 107 views
స్వరాజ్యమానికి ఊపిరి పోసినగేయంవందేమాతరం

సయ్యద్ అబ్దుల్ నజీర్ జనం న్యూస్ 17డిసెంబర్ ( కొత్తగూడెం నియోజకవర్గం ) భారత స్వాతంత్ర్య పోరాటానికి చైతన్య గీతం! స్వరాజ్య ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చిన, ఉత్ప్రేరక మంత్రం!శరీర రోమాలను నిక్కబొడిపించిన,శబ్దతరంగం! జాతి మత మేదైనా జనులను ఏక త్రాటి పై…

  • December 17, 2025
  • 123 views
కంగ్టి మండలంలో 85.30శాతం పోలింగ్ నమోదు,

పల్లెల్లో పోటెత్తిన జనం, జనం న్యూస్,డిసెంబర్ 17,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని మండల నూటల అధికారి బాలరాజ్, ఎంపిడిఓ సతయ్య, తెలిపారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామపంచాయతీ ఉండగా రెండు…

  • December 17, 2025
  • 106 views
జహీరాబాద్ మండల్‌లో న్యూ అపోలో మెడికల్ సేవలు ప్రశంసనీయం

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 17 జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ మండల్‌లో అనురాగ్ థియేటర్ పక్కన న్యూ అపోలో మెడికల్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతోంది. న్యూ అపోలో మెడికల్‌లో అన్ని…

  • December 17, 2025
  • 113 views
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసం ప్రారంభం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామం లో వెంచేసియున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం లో రెండవ రోజు ధనుర్మాస వ్రతము విశేష పూజ కార్యక్రమం వైభవం…

  • December 17, 2025
  • 110 views
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

జనం కోసం 17 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఎలికట్టలో “బిఆర్ఎస్ పార్టీకి షాక్” బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి గోనెల రాము కాంగ్రెస్ గూటికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్…

  • December 17, 2025
  • 115 views
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి ఏర్వ మనోహర్ రెడ్డి అండ: 43 వేల విలువైన సిసి కెమెరాలు వితరణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 17 తాము చదువుకున్న పాఠశాల మీద మమకారంతో, ఆ విద్యాసంస్థ అభివృద్ధికి తోడ్పాటునందించడం అభినందనీయమని తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. సుధాకర్ బాబు పేర్కొన్నారు. తర్లుపాడు గ్రామంలోని జెడ్పి ఉన్నత…