జనం న్యూస్ సెప్టెంబర్ 02: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న నవచైతన్యయూత్ ఆద్వర్యంలో మంగళవారం రోజునా అన్నదానకార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు. ముందు గా భక్తులు వినాయకుణ్ణి దగ్గరికి వెళ్లి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో యూత్…
స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.. మహానేత చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు.. బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ లోస్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 2 రిపోర్టర్ సలికినీడి నాగుసెల్ 9550978955 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, క్యాంపు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో UPHC ఆశ వర్కర్స్ తో IEC campaign…
జనం న్యూస్ సెప్టెంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేర్ రెడ్డి 16 వర్థంతి సందర్భంగా మండల ఉపాధ్యక్షుడు మారపెల్లి కట్టయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ…
జనంన్యూస్. 02.సిరికొండ. ప్రతినిధి. సిరికొండ మండలం ముషిన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టు గోపాల్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి , మాజీ టీఎస్ ఆర్టీసీ చైర్మన్.. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న మరియు బిఆర్ఎస్ పార్టీ…
అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు జైడి విజయ్ రెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 02, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోని యామాపూర్ గ్రామంలో యంగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం సెప్టెంబర్ 2 ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కలుజువ్వలపాడు మరియు ఒబాయపల్లె గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి. జోష్ణదేవి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మార్కాపురం బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఖరీఫ్…
బిచ్కుంద సెప్టెంబర్ 2 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువులో ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమర్జనం కొనసాగేలా…
జనం న్యూస్ 02 సెప్టెంబర్ కొత్తగూడెం నియోజకవర్గం) సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ బహిరంగ సవాల్ విసిరింది. జిల్లా అభివృద్ధి శూన్యం అని ఆరోపిస్తూ బీజేపీ పలు ప్రశ్నలు లేవనెత్తింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి అన్యాయం.…
జూలూరుపాడు,02సెప్టెంబర్,జనం న్యూస్: తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం (టిఎంకేజెఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా మండల పరిధి అనంతారం గ్రామానికి చెందిన ఉసికల రమేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్…