జనం న్యూస్ 10 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 10 కిక్కిరిసిన విధులు -పులకించిన భక్తులు -గోవిందనామస్మరణతోమారుమ్రోగిన తర్లుపాడు మాడ వీధులు-పటిష్టబందోబస్తూ నిర్వహించిన కనిగిరి డియస్ పి పి సాయి, ఈశ్వర్ యస్వంత్,-రధోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి -స్వామి వారిని…
బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ రేపు జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినామని ప్రత్యేక అధికారి జెడ్పి సీఈఓ చందర్ నాయక్ తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డ్ కౌన్సిలర్ గాని 12579…
జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 15వ ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 30,82,065 చట్ట వ్యతిరేకమని, ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని విజయనగరం మండల పరిషత్ అధ్యక్షులు…
జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఫేర్వెల్ డే సందర్భంగా అశ్లీల నృత్యాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు,…
జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సుఖీభవ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసు సిబ్బందిని సి.పి.ఆర్. లో సుశిక్షులను చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 9న శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలం పోరాంలో నివసిస్తున్న రెల్లి, దళిత కులస్థులకు భూమి పట్టాలు పంపిణీ చేయాలని అంబేడర్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద స్థానికులతో…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నేడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (JJM) అమలుపై స్వస్థత కోరిన వైయస్సార్ సీపీ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి ఇంటి నీటి కనెక్షన్ల పురోగతి జల్ జీవన్ మిషన్…
జనం న్యూస్, ఫిబ్రవరి 09,అచ్యుతాపురం: అచ్యుతాపురం అమూల్ డెయిరీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగామరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అచ్యుతాపురం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండసాయి (21), రావాడ శ్రీను బైక్ పై వెళుతుండగా…
రోడ్డును బాగు చేసిన అధికారులు. జనం న్యూస్, 9 ఫిబ్రవరి, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని, మండల కేంద్రమైన ఝరాసంగంలో,అనేక చోట్ల రోడ్డు శిథిలమై, వంతెన…