జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి మేరా యువ భారత్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , (గతంలో నెహ్రూ యువ కేంద్రం), భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025-26 సంవత్సరానికి క్రీడా…
జనంన్యూస్. 04.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. ఉమ్మడి నిజామాబాద్ అండర్ 16 వాలీబాల్ సెలక్షన్స్ లో కొండాపూర్ గ్రామానికి చెందిన M .శ్రీశాంత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక కావడం జరిగింది , ఫిబ్రవరి 05 నుండి 8…
జనం న్యూస్ 04 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపల్ బీ–ఫారం వ్యవహారంలో ఎమ్మెల్యే చాణిక్య వ్యూహం. గద్వాల మున్సిపాలిటీలో రాజకీయాలు ఊహించని విదంగా ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. మున్సిపల్ బీ–ఫారం వ్యవహారం…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 04 02 2026 ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ పరిష్కారాలపై భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు,…
బిచ్కుంద ఫిబ్రవరి 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాం సందాని గారి తరపున ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు ప్రచారంలో పాల్గొన్నారు..ప్రచారంలో భాగంగా…
జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ నాయకులు ఇళ్ల సత్యనారాయణ కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఉందని అన్నారు.కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4 తర్లుపాడు గ్రామం లో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు లో భాగంగా స్వామి వారిని కనిగిరి డిఎస్పీ పి. సాయి ఈశ్వర్ యస్వంత్ దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు…
జనం న్యూస్:ఫిబ్రవరి 4 (కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా) తెలంగాణ మునిసిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో 2,996 వార్డులకు ఎన్నికలు…
నేటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరొందిన గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 8వ…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 4 మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండల కేంద్రంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని…