.శాయంపేట మండల కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బొమ్మకంటి శ్రీకాంత్
జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బొమ్మకంటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళి చేపించారు .స్థానిక…
ముమ్మిడివరం రోడ్లపనులకు నిధులు మంజూరు చేయాలి అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే
కాట్రేనికోన : జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడి వరం నియోజకవర్గం. లోని రహదారులు సమస్యను మంగళ వారం జరిగిన శాసనసభసమావేశంలో స్పీకర్ దృష్టికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీసుకు వెళ్లారు. ప్రధానంగా ముమ్మిడి వరం-…
కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ రాహుల్ మీనా
ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గా భాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా మంగళవారం తొలిసారిగా కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎస్పీ కి ముందుగా ఘనంగా స్వాగతం పలికారు స్టేషన్ ను…
బిజెపి ఆధ్వర్యంలో ప్లకార్డులతో భారీ రాలి
జనం న్యూస్ సెప్టెంబర్ 24 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి గడియార స్తంభం వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యతరగతి, సామాన్య ప్రజలకు…
జాతీయ ఆయుర్వేద దినోత్సవం..!
జనంన్యూస్. 24నిజామాబాదు. సెప్టెంబరు 23 రోజు మంగళ వారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ ఆయుష్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల మేరకు ఈ రోజు నిజామాబాద్ జిల్లా…
బుద్ధ వనంలో బతుకమ్మ సంబరాలు..
బుద్ద వనం ముఖ్య అధికారులు హాజరు కాలేక వెల వెల పోయిన సంబరాలు.. జనం న్యూస్- సెప్టెంబర్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ టూరిజం బుద్ధవనం లో మంగళవారంసాయంత్రం బతుకమ్మ సంబరాలకు బుద్ద వనం ముఖ్య అధికారులు ఎవరూ హాజరు కాలేదు…
ఇల్లు అమ్ముతానని మోసం చేసిన నిందితురాలు అరెస్ట్
జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట గ్రామానికి చెందిన మామిడి సదాశివ, సదానందం శ్రీదేవి ముగ్గురు కలిసి వారి అవసరాల నిమిత్తం వారికి ఉండబడిన ఇంటిని అమ్ముటకు నిర్ణయించుకొని దాని యొక్క విలువను 41,25,000…
గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మారెమ్మ దేవి
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ…
ప్రజలు జాగ్రత్త వహించాలి ఎస్సై కాస్తాల గోపికృష్ణ
జనం న్యూస్ సెప్టెంబర్ 23 మండలం పెన్ పహాడ్ : ప్రజలు పరిచయం లేని వ్యక్తుల తోటి జాగ్రత్త వహించాలని ఎస్సై కస్తాల గోపికృష్ణ ఒక ప్రకటనలో అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో ప్రజలు తమ పిల్లలను…
ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా శివప్రసాద్
మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన డ్రైవర్లు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 : ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ గా సోమవారం శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన విషయము పాఠకులకు విధితమే…



యువకుడి మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై ఆందోళన.
ఐ పోలవరం మండలంలో పలుచోట్ల రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమం
14వ తేది నుండి 20వ తేది వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ రమేష్
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి …..
ఎస్ ఆర్ కే.టి స్కూల్ లో నెహ్రూ జయంతి వేడుకలు
ప్రకాశం స్టేడియంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం ముగింపు
ప్రభుత్వ పథకాలే నవీన్ యాదవ్ ను గెలిపించాయి
బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు …..
శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం…








