జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 21 మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసిపి…
జనంన్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 22 తర్లుపాడు దేవస్థానం సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి పల్స్ పోలియో శిబిరంలో సామాజిక కార్యకర్త, ప్రధానోపాధ్యాయుడు కశ్శెట్టి. జగన్ బాబు పాల్గొని దాదాపు 52 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విజయనగరంలో సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా, విజయనగరం ధర్మపురిలోని…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, ఆనందపురం పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దృశ్యాలు వైరల్! పార్వతీపురం (జిల్లా) గరుగుబిల్లి (మండలం)కి చెందిన నవ దంపతులు రైలు నుంచి జారిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.…
జనం న్యూస్ 22 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ భోగాపురం మండలం సుందరపేట అనే ఒక చిన్న గ్రామం నుండి బిగ్ బాస్ వేదిక వరకు సాగిన నీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి, బిగ్…
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి : సందీప్, శంకర్. బిచ్కుంద, డిసెంబర్ 20 జనం న్యూస్ బిచ్కుంద మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో బిచ్కుంద,…
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 20 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం మంగళకుంట గ్రామం లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర మరియు రైతన్న మీకోసం…
జనం న్యూస్ డిసెంబర్ 20( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన కొప్పుల రమేష్ పెద్దకర్మ కార్యక్రమంలో విలేకరులు మానవీయత చాటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నివాళులు అర్పించారు. ముగ్గురు విలేకరులు…
(జనం న్యూస్ చంటి డిసెంబర్ 20) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గంగాధర్ సప్న స్వామి సర్పంచ్గా విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై విశ్వాసం ఉంచి…