ఏలుసూరి శివకోటిని సన్మానించిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ నెలలో నేపాల్ లో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు భారత జట్టుకు ఎంపికైనటువంటి నందలూరు మండల వాసి ఏలుసూరి…
ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
జనం న్యూస్. ఫిబ్రవరి 07.కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్ ). డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కొచ్చాడా ఈశ్వర్ గుమ్మునూర్ గ్రామ నివాసి ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు .తేదీ 23/01/2025 నాడు గుండెపోటుతో మరణించడం జరిగింది.ఆ భాధిత కుటుంబానికి ఆటో యూనియన్ జైనూర్, సిర్పూర్,లింగాపూర్…
వేర్వేరు ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్య..
జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలో మానసిక ఒత్తిడి కారణంగా మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భార్య మృతి బాధ భరించలేక భర్త ఆత్మహత్య..మడిపల్లికి చెందిన గుండెకారి…
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధిస్తోంది…
జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ , రాజానగరం అసెంబ్లీ కన్వీనర్ నీరు కొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షాల…
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధిస్తోంది…
జనం న్యూస్ ఫిబ్రవరి 8 ముమ్మిడివరం ప్రతినిధి : బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు : ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకుపోతుండడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు హర్షం…
ఎస్టీ కమిషన్ చైర్మన్తో గిరిజన సంఘ నాయకులు భేటీ
జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం ఎస్టీ కమిషన్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావును అల్లూరి జిల్లా చింతపల్లికి చెందిన గిరిజన సంఘ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.…
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్…
మరణించిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత|
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వి జయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల మరణించిన హెూంగార్డు కుటుంబానికి“చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది సమకూర్చిన ఒక్క రోజు…
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణం 3వ డివిజన్ ఫూల్ బాగ్ వైసీపీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరారు. ట్రేడ్ యూనియన్ నాయకులు రాయితీ లక్ష్మణరావు, గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో 50…
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నాల్గోవ వార్షికోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నాల్గోవ వార్షికోత్సవం సందర్భంగా…