ఇంజనీరింగ్ ఆర్టికల్చర్ ఎలక్ట్రికల్ అధికారుల ముఖ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జనవరి 10 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజక వర్గంలో స్మశాన వాటిక లన్ని పరిశీలించాము…
40 ఏళ్లకు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..
జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట జడ్పీ హైస్కూలు పాఠశాలకు చెందిన 1983 +84 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు, 5వ వార్షికోత్సవ వేదిక గురువులకు సన్మానాన్ని నిర్వహించారు. విద్య నేర్పిన గురువులు విద్యాసాగర్, రాఘవులు శంకరయ్య లను…
జైనూర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మెస్రం లక్ష్మణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ గారు
జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ జైనూర్: మండల కేంద్రంలోని సోను పటేల్ గూడ, కాసిపటేల్ గూడ, ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ సర్పంచ్ మెస్రం లక్ష్మన్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభిచారు.అనంతరం చైర్మన్…
రాష్ట్ర పండుగగా కుమ్రం భీం వర్ధంతి
సీఎం ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్,కుమ్రంభీం మనువడు సోనేరావ జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ )డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె.ఏలీయా. గోండు వీరుడు కుమ్రం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం…
ట్రంప్ దురహంకార చర్యల్ని ఖండించండి..
జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి నిజామాబాదు. సిరికొండ.స్వాదేశస్థులకు బేడీలు వేసిన స్పందించని మోడీ సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ.కార్యదర్శి ఆర్. రమేష్ భారతీయులకు బేడీలు వేసి పంపిస్తున్న ట్రంప్ దురహంకార చర్యల్ని ఖండించాలని, స్వదేశస్థులకు ట్రంప్ బేడీలు వేసిన…
ప్రజ్ఞా వికాసం పరీక్ష విజయవంతం
జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. వేలాది…
విజిబుల్ పోలీసింగుతోనే నేరాలు కట్టడి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేరాలు కట్టడికి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని అధికారులను జిల్లా…
104 ఉద్యోగులకు న్యాయం చేయాలి’
జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 104 ఉద్యోగుల్లో అర్ఈపీలు సవరణ చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేశ్ డిమాండ్ చేశారు. విజయనగరంలో ఆదివారం CITU కార్యాలయంలో…
వైభవంగా సూఫీ సెహన్షా ఖాదర్షా సుగంధ మహోత్సవం
జనం న్యూస్ ఫిబ్రవరి 10 : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : అధ్యాత్మిక చక్రవర్తి హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలీ 66వ ఉరుసు సుగంధ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన నరేందర్ రెడ్డి..
జనం న్యూస్ //ఫిబ్రవరి //8//జమ్మికుంట //కుమార్ యాదవ్..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజారిటీ తో గెలిచి… సీఎం రేవంత్ రెడ్డి, సోనియాగాంధీకి గిఫ్ట్ ఇస్తానని… కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం కరీంనగర్…