ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి : శాయంపేట మండలంలోని ప్రతిపాక గ్రామంలో జరుగుతున్న ఆదిత్యాది నవగ్రహ పునః ప్రతిష్ట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భూపాలపల్లి బిఆర్ఎస్ జిల్లా…
ఈ నెల 10 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నీ కలవనున్న మాలి సంగం నాయకులు.
జనం న్యూస్ పిబ్రవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోఅఖిల భారతీయ మలీమహసంగం జాతీయ అధ్యక్షులు విలాస్ రావ్ పటేల్ నేతృత్వంలో 30మంది తో తెలంగాణ ,గుజరాత్,మధ్యాప్రదేశ్, మహారాష్ట్ర,నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అఖిల భారతీయ మాలి మహా సంగం రాష్ట్ర నేతలు తెలంగాణ…
అమరజీవి,ఆచరణవాది కామ్రేడు యాదగిరి
జనంన్యూస్. 06. నిజామాబాదు. ప్రతినిధి. సిరికొండ : యాదగిరి అన్న స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దాం.త్యాగాల ఒరవడికి నిదర్శనం కామ్రేడ్: కర్నాటి.యాదగిరి అన్న అమరజీవి, ఆచరణ వాది కామ్రేడ్..యాదగిరి అన్న అని, విప్లవోధ్యమ కార్యశీలి అని ఆయన స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను…
యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏ ఎన్ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం..
ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గెలిపే లక్ష్యం..▪️ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //6//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టుభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి…
వైసీపీ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఏషపోగు మధు..
బేస్తవారిపేట ప్రతినిధి, ఫిబ్రవరి 06 (జనంన్యూస్):-వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా కంభం పట్టణానికి చెందిన ఏషపోగు మధుబాబు నీ నియమించినట్లు పార్టీ…
ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని వెంటనే నిర్మించాలి : జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
జనం న్యూస్ ఫిబ్రవరి 6 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ ఐదవ వ పేస్ లో ప్రభుత్వం ఆసుపత్రికై కేటాయించిన 1.72 ఎకరాల స్థలములో వెంటనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్…
పెళ్ళి రోజు శుభాకాంక్షలు రాంబాబు
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప నేత, నియోజకవర్గము ఉన్నన్ని రోజులు, ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తూ నియోజక అభివృద్ధిని సువర్ణ అక్షరాలతో తన…
తుంగభద్ర నది నీటి విడుదల పై కర్టాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి నీ కలవడానికి
జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాకృష్ణ తుంగభద్ర నదులకు 6 టీఎంసీల నీటి విడుదల విషయంపై…కర్ణాటక రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రిని సిద్ధ రామయ్య…
గిద్దలూరు నియోజకవర్గ ఇంటలెక్చువల్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ ఐటీ రంగ నిపుణులు.
బిక్క రామాంజనేయరెడ్డి ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/రామిరెడ్డి (భండా రామ్), ఫిబ్రవరి 06 (జనం న్యూస్):ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రకాశం జిల్లా వైయస్సార్ సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆశీస్సులతో, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్…
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్,జోగులాంబ గద్వాల జిల్లా
. జనం న్యూస్ 06 ఫీబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లావిషయం:-గద్వాల జిల్లా కేంద్రంలోని దౌధర్ పల్లి గ్రామ సమీపంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం…