పురుగుల మందు త్రాగి శంకర్ ఆత్మహత్య
జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో శివ కేశవ నగర్ కు చెందిన ఇటాన్ కార్ శంకర్ (27)కు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మీతో వివాహం జరిగింది. కొద్దికాలంగా శంకర్ మద్యానికి బానిసై భార్యతో గొడవలు…
పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ ని మెరుగుపర్చక పోతే కఠిన చర్యలు తీసుకుంటాం చైర్మన్ రఫాని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందే-చైర్మన్ రఫాని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పని చేయాలి-చైర్మన్ రఫాని మున్సిపల్ పారిశుద్ధ్య మెస్ట్రీ లు, సెక్రెటరీ…
యోగ డే సందర్భంగా వైజాగ్ లో బిజెపి పార్టీ ప్రముఖులతో పూర్వ అధ్యక్షులు కోనసీమ యాళ్ల దొరబాబు,
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు వైజాగ్ లో యోగ డే సందర్భంగా కలిసిన ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్…
మున్సిపల్ ప్రైమరీ స్కూల్, పోలిరెడ్డి పాలెం నందు ‘యోగా దినోత్సవం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలిరెడ్డిపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది.. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ ఉదయం 6…
ఆర్య వైశ్యులు ఐక్యంగా రాజకీయాలలో ఎదగాలి- తేలు కుంట్ల చంద్రశేఖర్
జనం న్యూస్ – జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయాలలో ఎదగాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా ఆర్య, వైశ్యుల సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. నలగొండ జిల్లా ఆర్యవైశ్య నూతన…
శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 వ “అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు” :
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చెయ్యేరు నందు గల శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక వివేకానంద కేంద్ర కన్యాకుమారి అమలాపురం కార్యస్థాన్ మరియు…
తాడపాకల్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం
జనం న్యూస్ జూన్ 21: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని తాడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జూన్ 21 తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవమును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఏ జావిద్ సార్…
యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత-డాక్టర్ హరికృష్ణ
జనం న్యూస్- జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సీఎంవో డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, అయ్యాకుల రాజు డాక్టర్లతో మరియు సిబ్బందితో ధ్యానం…
మన ఋషులు మానవాళికి ఇచ్చిన వరం యోగ అయితే దాన్ని విశ్వ జానీ నం చేసిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ.
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ జిల్లా యోగ కన్వీనర్ బాబీ మాస్టారు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కే జగన్నాధపురం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఆవరణలో గ్రామ సర్పంచ్…
నిరుపేదల సొంతింటి కల నెరవేరాబోతుంది…..
ఇల్లు కాదు ఇది కలల సాకారం….ఇదే ఒక సత్యమైన సంకల్పం…ఇదే ఒక మార్పుకు సంకేతం…ఇందిరమ్మ కల సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం.. జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావు జనం న్యూస్ 21జూన్. కొమురం భీమ్ జిల్లా .…