• February 21, 2025
  • 44 views
వాలంటీర్లు ప్రభుత్వం అప్పగించిన పనులే చేశారు కానీ ఏ రాజకీయ పార్టీ పనులు చేయలేదు.అసెంబ్లీ లో వాలంటీర్లు కోసం మీ గళం విప్పండి ఎమ్మెల్యే గారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఐఎఎస్ స్థాయి నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే పోస్టింగులు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు, అధికార…

  • February 21, 2025
  • 57 views
నిబంధనలకు విరుద్ధంగా సైలన్సర్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలన్సర్స్ ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలన్సర్స్ ను, తొలగించడం, మార్పు…

  • February 21, 2025
  • 36 views
వాలంటీర్లు ప్రభుత్వం అప్పగించిన పనులే చేశారు కానీ ఏ రాజకీయ పార్టీ పనులు చేయలేదు.అసెంబ్లీ లో వాలంటీర్లు కోసం మీ గళం విప్పండి ఎమ్మెల్యే గారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఐఎఎస్ స్థాయి నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే పోస్టింగులు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు, అధికార…

  • February 20, 2025
  • 46 views
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాసుల గుట్టకు శాశ్విత రహదారి ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లక్ష్మీనరసింహస్వామికాసుల గుట్టకు శాశ్విత రహదారిఏర్పాటు చేయాలిఅలసత్వం వహించకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలి స్థానిక ప్రజల విజ్ఞప్తి నందలూరు: ఫిబ్రవరి 20:- మండలంలోని పాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రి పాపయ్య గారి పల్లె గ్రామ సమీపంలో…

  • February 20, 2025
  • 96 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

  • February 20, 2025
  • 49 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

  • February 20, 2025
  • 52 views
ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలబడి జమ్మికుంటలో విస్తృత ప్రచారం చేసిన అభిమానులు

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. నిజాయితీ పరుడు అయినా , సేవా తత్పరుడు ఐనా ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి, అంటూ జమ్మికుంటలో గొడిశాల రమేష్ డివిజన్ ఇంచర్చ్ అధ్వర్యంలో, ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి…

  • February 20, 2025
  • 55 views
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్, మార్టూరు…

  • February 20, 2025
  • 49 views
రామకోటి రామరాజుకు ఘన సన్మానం

రామకోటి సేవలు అభినందనీయం – వంగపల్లి అంజయ్య స్వామి జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామకోటి రామరాజు సేవలు అభినందనీయం అని వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా…

  • February 20, 2025
  • 45 views
ఆర్యవైశ్యులకు బిజెపిలోనే సముచితస్థానం — బుద్ధ మహేందర్ గుప్తా

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఢిల్లీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మహిళ రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని బిజెపి సీనియర్ నాయకుడు బుద్ధ మహేందర్ గుప్త అన్నారు,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com