• April 22, 2025
  • 53 views
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఐపిఎస్.,

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గారు తేది 16.12.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి…

  • April 22, 2025
  • 60 views
మెగా ఛాంపియన్ షిప్ 2025 రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ ఆధ్వర్యంలో రిథమ్ డ్యాన్స్ అకాడమీ…

  • April 22, 2025
  • 53 views
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

జనం న్యూస్ – ఏప్రిల్ 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ దాసరి రాజశేఖర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో…

  • April 22, 2025
  • 51 views
అనిల్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ‌‌

జనం న్యూస్ 22ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తిర్యాని మండల మంతెన మల్ల గౌడ్ సతీమణి మాజీ జెడ్పిటిసి జ్యోతి అనిల్ గౌడ్ మాతృమూర్తి అనిల్ గౌడ్ అత్తమ్మ మంతెన మల్లక్క అనారోగ్య సమస్యలతో సోమవారం…

  • April 22, 2025
  • 61 views
కానిస్టేబుల్ రాంబాబు మృతి పోలీస్ శాఖకు తీరని లోటు

కానిస్టేబుల్ రాంబాబు కుటుంబాన్ని పోలీసు శాఖ అన్ని విధాల ఆదుకుంటుంది ఈ సంఘటన చాలా బాధాకరం జిల్లా ఎస్పీ నరసింహ. జనం న్యూస్ ఏప్రిల్ 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సోమవారం రోజు రాత్రి మునగాల పోలీస్ స్టేషన్ పరిధి…

  • April 22, 2025
  • 58 views
పెండింగ్ లో ఉన్న డైట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి.రవికుమార్ డిమాండ్ జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లాఏప్రిల్ 22: ఈ సందర్భంగా ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో గల గిరిజన వసతి గృహాలకు సుమారుగా నాలుగు నెలల నుంచి…

  • April 22, 2025
  • 59 views
విద్యార్థులకు అభినందనలు

జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండవ స్థానంలో నిలవడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన ఆదివాసి జిల్లాలో…

  • April 22, 2025
  • 50 views
అంతర్జాతీయ సదస్సుకు డా. తంగలపల్లి సంతోష్ గౌడ్

జనం న్యూస్ ఏప్రిల్ 23 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన డాక్టర్ తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, కు ఈనెల 24 – 26 వరకు ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందిందని తెలిపారు. స్వదేశీ…

  • April 22, 2025
  • 47 views
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్మీడియట్ 79.41. ఉత్తీర్ణత సాధించారు

జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 79.41./. ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం…

  • April 22, 2025
  • 49 views
ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు ప్రతిభ

రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 22 : ఏన్కూరు గురుకుల కళాశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.. మొదటి సంవత్సరం ఎంపీసీ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com