ఉగాది నుండి పేదోడి ఇంట ప్రతి రోజు పండగే
నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ కొదమ సింహాలు వేలాదిగా తరలి రావాలి అర్హులందరికీ రేషన్ కార్డులు నేడు ముఖ్యమంత్రి సభకి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి 50-60 వేల మందితో విజయవంతం చేయాలి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల…
పరకాల- భూపాలపల్లి ఎమ్మెల్యే ల ఆధ్వర్యంలో జాబ్ మేళా
జనం న్యూస్ మార్చి 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తేది: 04-04- రోజున ఉదయం 10.00 గంటల సమయం నుండి పరకాల లోని లలిత కన్వెన్షన్ హాల్ లో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్…
అత్యవసర సమయంలో అత్యంత అరుదుగా దొరికే రక్తాన్ని (AB నెగటివ్) దానం చేసిన యువకుడు
జనం న్యూస్, మార్చ్ 29, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి :పట్టణంలోని శ్రీ శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సుస్మిత అను మహిళకి అత్యవసరంగా ఏబి నెగిటివ్ రక్తాన్ని ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషెంట్ కుటుంబ సభ్యులు…
కలాం వరల్డ్ రికార్డు సృష్టించిన – సిద్దిపేట బిడ్డ
జనం న్యూస్, మార్చి 30, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) చెన్నై లో తన అధ్బుతమైన ప్రతిభ తో అబ్బురపరిచిన దామరకుంట విద్యార్దిని వరగంటి అశ్విని – ప్రభుత్వ పాఠశాలల మట్టిలో మాణిక్యo చిన్నారి అశ్విని,…
టిడిపి ఆవిర్భావ దినోత్సవం సభలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మార్చ్ 29, (రిపోర్టర్ ప్రభాకర్): తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తను, నాయకులను అధిష్టానం గుర్తిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా…
లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కడుపులో కత్తెర మర్చిపోయారు
జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి లక్నోలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటన వెలుగులోకి చ్చింది.సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న 17 సంవత్సరాల తర్వాత ఒక మహిళ కడుపులో శస్త్రచికిత్స కత్తెర…
హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ దూరం
జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లోకల్ అథారిటీన్ ప్రజా ప్రతి నిధుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూలు విడుదల చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, ఈ నేపథ్యంలో లోకల్ బాడీ…
గ్రామ గ్రామాన తెలుగుదేశంపార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 29 తర్లుపాడు లో టిడిపి జెండా ను ఆవిష్కరించిన కందుల రోహిత్ రెడ్డి తర్లుపాడు మండలం లోని అన్ని గ్రామాలలో టిడిపి పార్టీ 43 వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిచారు తర్లుపాడు…
బీజాపూర్ దంతేవాడ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్
జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో శనివారం ఉదయం ఎడు గంటల నుండి ఎదురుకాల్పులు జరుగుతు న్నాయి సూక్ష్మ జిల్లా గోగుండ కొండపై ఊపంపల్లి ప్రాంతం లో…
నేడు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో పర్యటన
జనం న్యూస్ మార్చి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించను న్నారు. మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 45వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి హాజరుకానున్నారు.అదే విధంగా రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని…