పోలీసుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం
పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు జిల్లా ఎస్పీ డివీ శ్రీనివాసరావు జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ పట్టణం లోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బంది…
మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి సంజీవరావు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీడీవో స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా మండల ప్రత్యేక అధికారి,…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స దుర్గాభవాని మహిళలు సామాజికంగా, అర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి మాజీ ఎమ్మెల్యే కందిమళ్ల జయమ్మ కేంద్ర, రాష్ట్ర…
ప్రతి గ్రామంలో ఓ యజ్ఞంలా కోటి తలంబ్రాల దీక్ష
ప్రతి భక్తునిలో రామనామం ఉప్పొంగి పోతుంది. రాములోరి కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు సిద్ధం చేపిస్తున్న అధ్యక్షులు రామకోటి రామరాజు జనం న్యూస్, మార్చి 13, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల సీతారాముల కళ్యానానికి గోటి…
డా. నూతి అభిలాష్కు ప్రతిష్టాత్మక “స్వామి వివేకానంద సాహిత్య అవార్డు”
జనం న్యూస్ మార్చ్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం జిల్లా కు చెందిన ఉపాధ్యాయుడు నూతి అభిలాష్ యం పి పి యస్ మేదరిగుడ లో ఎస్ జీ టీ గా విధులు నిర్వహిస్తున్నాడు,సాహిత్య రంగంలో విశిష్టమైన…
అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి కలెక్టర్…
తెలంగాణ యూనివర్సిటీ కి పేరు మార్పు లేదు..!
జనంన్యూస్. 12. నిజామాబాదు. ప్రతినిధి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన, రూరల్ ఎమ్మెల్యే. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు – జక్రాన్పల్లి మండలంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు పై ప్రాతినిధ్యం. బుధవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ఉపాధి పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలి
జనం న్యూస్ మార్చి 12 నడిగూడెం నడిగూడెం మండలంలోని కేశవపురం గ్రామంలో పోరుబాట కార్యక్రమం లో భాగంగా ఉపాధి హామీ కూలీల సర్వేను సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని తీవ్రమైన…
అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్..
శానార్తి తెలంగాణ.12. నిజామాబాదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి.అన్న అబ్దుల్ కలామ్. మాటలకు కాంగ్రెస్…
14 న జరగబోయే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి – టెక్కలి పరశురాం
జనం న్యూస్ మార్చ్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా మునగపాక మండలం : మార్చ్ 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని మునగపాక జనసేన పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు…