జ్ఞన్ వికాస్ పాఠశాల వార్షికోత్సవం
మంత్రముగ్ధులను చేసిన చిన్నారుల నాట్య ప్రదర్శన జ్ఞన్ వికాస్ యాజమాన్యం జనం న్యూస్,ఏప్రిల్ 05,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని జ్ఞన్ వికాస్ పాఠశాల వార్షికోత్సవాన్ని శుక్రవారం బసవ ప్రదీప్ ఫంక్షన్ హాల్ లో చదువుల తల్లి సరస్వతి మాత…
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…
విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్
జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్టికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్టిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ ప్టషన్ ఎంతగానో…
AMC చైర్మన్ శ్రీ కర్రోతు వెంకట నర్సింగరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన గాజులరేగ జనసేన పార్టీ నాయకులు
జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నూతన మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ గా నియమితులైన శుభసందర్బంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కర్రోతు వెంకట నర్సింగరావు గారికి “గాజులరేగ జనసేన పార్టీ”…
విజయనగరం డిపోలో ఆర్టీసీ బస్సు చోరీ
జనం న్యూస్ 05 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం RTC డిపోలో ఉన్న హయ్యర్ బస్సును(AP35Y1229) ఈనెల 2న దొంగలు ఎత్తికెళ్లినట్లు బస్సు యజమాని సాగి కృష్ణమూర్తిరాజు 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీపురుపల్లి-విజయనగరం మధ్య తిరిగే…
బాన్సువాడ లో త్రాగునీటి కోసం గ్రామస్తుల తిప్పలు
పలుమార్లు విన్నవించిన పట్టించుకోని అధికారులు జనం న్యూస్,ఏప్రిల్ 04, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని డోంగ్ బాన్సువాడ గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో, త్రాగునీటి సమస్య తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ఉన్న రెండు…
ఏటిసి సెంటర్ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలి…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ -05, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి ఐటిఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటిసి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…
హిల్ కాలనీ కెనాల్స్ లోని సంఘమిత్ర-2 పునః ప్రారంభించాలి..మాజీ కౌన్సిలర్ మంగత నాయక్
జనం న్యూస్ – ఏప్రిల్ 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీ కెనాల్స్ ఒకటవ వార్డులో గతంలో నెలకొల్పబడిన పాత సంఘమిత్రను పునః ప్రారంభించాలని ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ రమావత్ మంగత నాయక్ సన్న…
సీతారాముల కళ్యాణం చూతము రారండి..
జనం న్యూస్ ఏప్రిల్ 04 నడిగూడెం మండలంలోని రత్నవరం హరి హర క్షేత్రంలో ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కిసర లలిత రెడ్డి, అర్చకులు వెంకట శివ కుమార్ శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం…
సన్న బియ్యం! కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
జనం న్యూస్. ఏప్రిల్ 4. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని సాయి…