• March 24, 2025
  • 101 views
పి వై ఎల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు విజయవంతం..!

జనంన్యూస్. 24.నిజామాబాదు. ప్రతినిధి. భగత్ సింగ్ 94 వ స్మారక జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈనెల 22,23, తేదీలలో ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలకు జిల్లా నలుమూలల నుండి 40 టీములు రావడం జరిగింది…

  • March 24, 2025
  • 97 views
రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి.

జనంన్యూస్. 24. నిజామాబాదు. ప్రతినిధి. ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లోకల్ బాడీస్ అథారిటీస్ కీ వినతి పత్రం…

  • March 24, 2025
  • 75 views
విడదల రజనీపై మల్లెల రాజేష్ నాయుడు వెంట ఎన్డీఏ కూటమిలో చేరిన కౌన్సిలర్స్ నిప్పులు చెరిగారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మాజీ మంత్రి విడుదల రజిని పల్నాడు జిల్లా పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీమంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పై మీడియా సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు.…

  • March 24, 2025
  • 87 views
తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్,ఆయన మహిళలకు గౌరవం ఎలా ఇస్తారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి…

  • March 24, 2025
  • 79 views
నిర్వాహకులను అభినందించిన శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, కంచర్ల బాబి

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో ఆర్యవైశ్య మెగా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాల నిర్వహణకు కృష్ణ బాలాజీ కన్వెన్షన్ హాల్ ను ఉచితంగా ఇచ్చిన కంచర్ల శేఖర్ ను, సహకరించిన శ్రేయోభిలాషులకు ఏపిఐఐసీ మాజీ…

  • March 24, 2025
  • 91 views
శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జనం న్యూస్. మార్చి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని షేర్ ఖాన్ పల్లి గ్రామ పరిధిలో ప్రారంభమైన మొదటి రోజు శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి ధ్వజారోహణం అంకురార్పణ మరియు…

  • March 24, 2025
  • 77 views
ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం చాకలిపాలెం కృష్ణ బాలాజీ పంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కు విశేష స్పందన లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు (బాబి) ఆధ్వర్యంలో…

  • March 24, 2025
  • 68 views
రంజాన్ పండుగకు విస్తృత ఏర్పాట్లు చేపట్టండిఅధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 24మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం : రంజాన్ పండుగ సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను…

  • March 24, 2025
  • 114 views
హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి..

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా జనం న్యూస్,మార్చి 25, ( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ లుగా పదోన్నతి…

  • March 24, 2025
  • 92 views
కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగానే ఆదుకోవాలి.

పయనించే సూర్యుడు మార్చి 24 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం కేంద్రంలోఅఖిలభారత ఐక్య రైతు సంఘం ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com