తప్పిపోయిన బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చిన నందిగామ పోలీసులు
జనం న్యూస్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దాములూరు తప్పిపోయిన బాలుడు…తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు తప్పిపోయిన బాలుడిని గంటల వ్యవధిలో పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు వివరాల ప్రకారం… ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు (కూడలి )తిరునాళ్లలో పదేళ్ల బాలుడు…
కార్యదర్శులతో కమిషనర్ సమవేశం
జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, నిర్రీత సమయానికి పూర్తయ్యే విధంగా చూడాలని ఎడ్యుకేషన్ కార్యదర్శులను మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశించారు. గురువారం కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన…
కక్షసాధింపుల్లో కూటమి ప్రభుత్వం సఫలం: చిన్న శ్రీను
జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైనప్పటికీ కక్షసాధింపుల్లో మాత్రం సఫలం అవుతోందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ సెటైర్ వేశారు. గురువారం తన…
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్
జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ లక్ష్మివారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ అప్పల సూర్యనారాయణ అనే పాసింజర్ విశాఖపట్నం నుంచి విజయనగరం ప్రయాణం చేశారు , ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 17500…
పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు
జనం న్యూస్ 28 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం…నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా…
ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…
దోషులైన నేతలపై జీవితకాల నిషేధం వద్దు ఆరేండ్లు చాలు కేంద్రం
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై చర్యల విషయంలో కేంద్రం ఇప్పుడున్న ఆరేండ్ల అనర్హత వేటుచాలంటూ సుప్రీంలో అఫిడవిట్ వివిధ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవితకాల…
రాష్ట్రస్థాయి తైక్వాండోకు జిల్లా క్రీడాకారులు..!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బస్వ గార్డెన్ లో తైక్వాండో ఇన్స్టిట్యూట్ నుండి. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా నుండి 40 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు సబ్ జూనియర్. కాడేట్. జూనియర్ విభాగములలో ఎంపికైనట్టు తైక్వాండో…
ఎమ్మార్ ప్రతినిధులతో సీఎం రేవంత్రెడ్డి భేటీ కీలక అంశాలపై చర్చ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం…
మండపేట లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 79.28 శాతం ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిన ఎన్నిక
మండపేట ప్లాష్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండపేట టౌన్ రూరల్ లో కలిపి మొత్తం 79.28 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ బూత్ వారీగా పరిశీలిస్తే వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పి…