• January 14, 2025
  • 67 views
ఘనంగా సంక్రాంతి పండుగ

జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని రెడ్డిపేట గ్రామం రామారెడ్డి మండలం లోని గాడిలా ప్రేమలత సంక్రాంతి పండుగ స్పెషల్ ముగ్గులు వేయడం జరిగింది పలువురు మహిళలు ముగ్గులు వేసి ఆనందం…

  • January 14, 2025
  • 59 views
ప్రజా శంఖారావం క్యాలెండర్ ఆవిష్కరణ

చేగుంట జనవరి 14 (ప్రజా శంఖారావం ) మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో గల పోలీస్ స్టేషన్లో రామాయం పేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రజా శంకరావం క్యాలెండర్…

  • January 13, 2025
  • 62 views
రొంపిచర్ల మండలంలో మోటమల్లెల గ్రామపంచాయతీలో పలు దేవాలయాల్లో హుండీలు చోరీ.

జనం న్యూస్ (జనవరి 13) చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం. రొంపిచర్ల మండలం లోని మోట మల్లెల గ్రామ పంచాయతీలో  ఆదినివారిపల్లి – బి. చెల్లా వాండ్ల వారి పల్లి మధ్యలో ఉన్న ఊడగలమ్మ తల్లి అమ్మవారి హుండీ, ఆదినివారిపల్లి హరిజనవాడలోని మాతమ్మ గుడిలోని…

  • January 13, 2025
  • 49 views
వస్త్రాలు వితరణ :-ఏగిరెడ్డి నారాయణరావు టిడిపి సీనియర్ నాయకులు

బలిజిపేట జనం న్యూస్ ప్రతినిధి:- మండలం పరిధిలో గల బర్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తండ్రి యోగి రెడ్డి వెంకట్ నాయుడు తల్లి భారతి జ్ఞాపకార్థంగా వారి కుమాడు ఏగిరెడ్డి నారాయణరావు అన్నపూర్ణ ఎలక్ట్రికల్ అధినేత టిడిపి సీనియర్ నాయకులు…

  • January 13, 2025
  • 39 views
గ్రామాల్లో ఘనంగా బోగి మంటలు

జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం బోగి మంటలు వెలుతురులతో గ్రామాలు కళకళలాడాయి. ఈ పండుగ నాడు తెల్లవారు జామునే యువకులు, పెద్దలు కలసి వీధుల్లో బోగిమంటలు వేశారు. యువకులు ఈ పండుగ కోసం గత…

  • January 13, 2025
  • 38 views
ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం…

రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తామని, విశ్వహిందు ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా…

  • January 13, 2025
  • 42 views
గిరిజన ప్రజలకు అండగా ఉంటా…

ఏజెన్సీ ప్రజలతో నాకు విడదీయలేని సంబంధం ఉంది రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు.. జనం న్యూస్ జనవరి 13 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : రంపచోడవరం నియోజవర్గం, ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడు…

  • January 13, 2025
  • 427 views
జంపపాలెంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలు ప్రారంభం

అచ్యుతాపురం(జనం న్యూస్):ఎలమంచిలి మండలం జంపపాలెం గ్రామంలో జిల్లాస్థాయి గుర్రపు పరుగు పోటీలను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్,ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చైర్పర్సన్ రమా కుమారి,దాడి రత్నాకర్ ప్రారంభించారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలకుఉమ్మడి జిల్లాల నుంచి 17 గుర్రపు జట్లు…

  • January 13, 2025
  • 134 views
నూతన వస్త్రాలు, బెల్లం పంపిణీ

అచ్యుతాపురం(జనం న్యూస్):సంక్రాంతి పండుగ సందర్భంగా అచ్యుతాపురం పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సిబ్బందికి మరియుపారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు మరియు బెల్లంను సర్పంచ్ విమలా నాయుడు చేతుల మీదగా పంపిణి చేశారు.ఈ కార్యక్రమంలోపంచాయతీ సిబ్బంది మరియుపారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

  • January 13, 2025
  • 50 views
స్వామి వివేకానంద జీవితం యువతరం ఆదర్శం

జనం న్యూస్, జనవరి 13 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ విద్యార్థిని విద్యార్థులు అందరూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని అప్పుడే భారతదేశము అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధించగలదని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఅప్పారావు జాతీయ యువజన నోత్సవాల ముగింపు సమావేశంలో అన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com