• June 18, 2025
  • 50 views
సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు కొల్లేరు ప్రాంత పర్యటించారు

జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కొల్లేరు సమస్యలపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు ఈరోజు కొల్లేరు ప్రాంత పర్యటనకు, ఈ ప్రాంత సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు వచ్చిన సందర్భంగా…

  • June 18, 2025
  • 40 views
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జిల్లా కమిటీ లో పెగడపల్లి జర్నలిస్టులకు చోటు జనం న్యూస్ 19జూన్ పెగడపల్లి ప్రతినిధి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని…

  • June 18, 2025
  • 39 views
మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ జూన్ 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లాలో మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా…

  • June 18, 2025
  • 43 views
నందలూరు హై స్కూల్ లో సర్వేపల్లి విద్యా మిత్ర కిట్లు పంపిణీ.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్ధులకు హైస్కూల్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర, ప్రధానో పాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు సర్వేపల్లి విద్యామిత్ర కిట్లు పంపీణి కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమనికి…

  • June 18, 2025
  • 38 views
డైట్ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో యోగా డే వేడుకలు

జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2000 మంది విద్యార్థులతో యోగా డే వేడుకలను కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే…

  • June 18, 2025
  • 41 views
ఏడు శనివారాల వెంకన్నపై దష్ప్రచారం తగదుబిజెపి రాష్ట్రకార్యవర్గ సబ్యులు సత్యానందం

జనం న్యూస్ జూన్ 18 ముమ్మిడివరం ప్రతినిధి ఏపిలో ప్రసిద్దిగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు దేశవిదేశాలనుండి,ఇతర రాష్ట్రాలనుండి లక్షలాదిమంది భక్తులు వచ్చి వారి కోరినకోర్కెలు తీర్చేస్వామని భక్తులువచ్చి స్వామిదర్శనం చేసుకొని తీర్ధప్రసాదాలు స్వీకరిస్తున్నారు అని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు…

  • June 18, 2025
  • 47 views
ముబారస్పూర్ గ్రామంలో విషాదం

జనం న్యూస్ చంటి జూన్ 18 దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో విషాదం జక్కుల కిష్టయ్య తండ్రి నారాయణ వయసు 49 సంవత్సరాలు అనే రైతు యొక్క ఎద్దు అనుకోకుండా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడం జరిగింది.

  • June 18, 2025
  • 42 views
శ్రీ రుద్ర చండి హోమం పూర్ణాహుతి లో పాల్గొన్న పిల్లి శ్రీనివాస్ రావు, పగుడాల బాబు రావు

జనం న్యూస్ జూన్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ రుద్ర చండి హోమం పూర్ణాహుతి సందర్బంగా ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయానికి వచ్చి పూజ…

  • June 18, 2025
  • 40 views
హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ను ఏర్పాటు చేయాలి

జనం న్యూస్ జూన్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) హమాలీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సిఐటియు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం మండల కేంద్రంలోని వివిధ రైస్…

  • June 18, 2025
  • 40 views
తడి హిప్పర్గ గ్రామంలో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు…

మద్నూర్ జూన్ 18 జనవరి కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తడి హెప్పర్ గా గ్రామంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com