• January 23, 2025
  • 70 views
మార్కాపురం లో 300 మంది రక్తదానం..

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 23 (జనం న్యూస్): మార్కాపురం: యువనేత రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం పట్టణంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.…

  • January 23, 2025
  • 64 views
తర్లుపాడు మండలం లక్ష్మక్క పల్లెలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు.

జనం న్యూస్ తరుపాడు మండలం జనవరి23:- నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి పురస్కరించుకుని తర్లుపాడు మండలం యం పి పి యస్ లక్ష్మక్కపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రాతపై శిక్షణ ఇప్పించడం జరిగింది. విద్యార్థుల తలరాత మారాలి అంటే వాళ్ళ రాత…

  • January 23, 2025
  • 61 views
ప్రభుత్వ వైద్యశాలకు 1200 రక్త నమూనా ట్యూబులు పంపిణీ.

నందలూరు మీడియా మిత్రులకు నమస్కారం🙏🙏 ప్రభుత్వ వైద్యశాలకు 1200 రక్త నమూనా ట్యూబులు పంపిణీ. జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.23-01-25 రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నందలూరు ప్రభుత్వ వైద్యశాలకు రక్త కణాల నమూనా…

  • January 23, 2025
  • 64 views
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు:-కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్

జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ మూడో వార్డుకు సంబంధించిన గ్రామ సభను స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహించారు ,ప్రతీ పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం…

  • January 23, 2025
  • 71 views
లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ

● మండల ప్రత్యేక అధికారి, డిఎఫ్ఓ సతీష్ కుమార్. జనం న్యూస్ జనవరి 23(నడిగూడెం):- లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మండల ప్రత్యేక అధికారి,డిఎఫ్ఓ సురేష్ కుమార్ అన్నారు అన్నారు. గురువారం మండలంలోని చాకిరాల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో తహశీల్దార్…

  • January 23, 2025
  • 69 views
ప్రజా పాలన గ్రామ సభను విజయవంతం చేయాలి

జనం న్యూస్ జనవరి 23 శాయంపేట మండలం పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ . మారె పెళ్లి రవీందర్ (బుజ్జన్న) మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా రేపు శాయంపేట గ్రామపంచాయతీలో నిర్వహించబడుతున్న గ్రామ సభలో…

  • January 23, 2025
  • 63 views
నూతన క్రీడదుస్తులతో విద్యార్థులు

ఏర్గట్లజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు క్రీడా దుస్తుల పంపిణీ*. జనం న్యూస్ జనవరి 23: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నొల్ల శివకుమార్ మరియు కో-ఆపరేటివ్ బ్యాంక్…

  • January 23, 2025
  • 57 views
ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లో అన్ని గ్రామాల్లో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తర్లుపాడు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత…

  • January 23, 2025
  • 66 views
పరెడ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఐఏఎస్, ఎస్పి డివి శ్రీనివాసరావు ఐపిఎస్

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించబోయే వేడుకలకు ముస్తాబు అవుతున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే…

  • January 23, 2025
  • 65 views
నేనున్న అనికార్యకర్తలకు భరోసా ఇచ్చేనాయకుడు -ఎంపీధర్మపురి అర్వింద్

జనం న్యూస్ జనవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షడు ఏలేటి నారాయణమాట్లాడుతూ ఇప్పుడుఎలక్షన్లులేవు ఓట్లు అడిగే అవసరం లేదు అయినప్పటికీ తడ్పాకల్ గ్రామానికి (99 బూత్) చెందిన కార్యకర్త నర్రా రాజు కుగత నెలలో బైక్ ప్రమాదంలోతీవ్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com