• December 19, 2025
  • 71 views
అకస్మాత్తుగా మృతి చెందిన కుంకుమ దయానంద్‌కు బీఎస్పీ నాయకుల నివాళులు

జనం న్యూస్ | డిసెంబర్ 20 | కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న కుంకుమ దయానంద్ నాయి బ్రాహ్మణ (క్షవుర వృత్తిదారు) అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఈరోజు ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో మృతి…

  • December 19, 2025
  • 78 views
గుత్తెనదీవి ఉప మండలం లో హిందూ సమ్మేళన కరపత్ర ఆవిష్కరణ…

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా గుత్తెన దీవి, వేమవరంలో 23/12/ 2025 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దింశెట్టి గంగారావు గారి రైస్ మిల్ వద్ద హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు హిందూ…

  • December 19, 2025
  • 82 views
సీఎం సలహాదారునీ కలిసిన కాంగ్రెస్ నేతలు..!

జనంన్యూస్. 19.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస పటేల్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్. మరియు పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ను మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ జిల్లా , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన నగేష్ రెడ్డి , నగర…

  • December 19, 2025
  • 77 views
నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సోము వీర్రాజు &వీరన్న చౌదరి

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికినఎమ్మెల్సీ సోము వీర్రాజు మరియు రాజానగరం పూర్వపు అసెంబ్లీ కన్వీనర్ నీరు…

  • December 19, 2025
  • 100 views
ప్రధాన పంటలో అంతర పంటలు వేయండి : ఎ ఓ మల్లిక

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 ఓబులవారిపల్లి మండల పరిధిలో చిన్న ఓరంపాడు జెడ్ హెచ్ డి సి సెకండ్ కాలనీ లో సాల్వ నరసింహులు పొలం లో అంతర పంటల సాగు అవగాహన కల్పించుటకై ప్రధాన పంట సపోటా అంతర…

  • December 19, 2025
  • 74 views
సర్పంచిగా గెలిచినా బీఆరెస్ అభ్యర్థి నీ పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.

జనం న్యూస్ డిసెంబర్ 19, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిగి మండలంలోని మాదారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పరిగి మండలం మాదారం గ్రామం బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి…

  • December 19, 2025
  • 71 views
రక్తదానంతో ప్రాణ దానం – సంగాల అయ్యపు రెడ్డి.

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు.. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాత…

  • December 19, 2025
  • 70 views
ప్రజల సహకారం, పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో గ్రామ పంచాయతీ ఎన్నికల ముగింపు

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా అమలు: జిల్లా ఎస్పీ.జోగులాంబ గద్వాల్ జిల్లాలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలు నామినేషన్…

  • December 19, 2025
  • 73 views
క్రిస్మస్ సందర్భంగా రిజిస్టర్ అయినచర్చిల అలంకరణకు ఆర్ధిక సహాయం

జనం న్యూస్ 19 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ఈనెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ ను పురష్కరించుకొని 2025 సంవత్సరం లో భాగంగా గద్వాల జిల్లాలోని…

  • December 19, 2025
  • 66 views
ఈనెల 21, 22 తేదీలలో కేహల్గమ్ బీహార్ లొ జరిగే ఐ ఎఫ్ టి యు జాతీయ జనరల్ కౌన్సిల్ కు బయలుదేరిన జాతీయ, రాష్ట్ర నాయకులు

జనం న్యూస్ 19 డిసెంబర్ వికారాబాద్ జిల్లా బీహార్ రాష్ట్రంలో నీ కేహల్గామ్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐ ఎఫ్ టి యు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21,22 వ తేదీలలో జరగబోతున్నాయి. ఈ…