• September 24, 2025
  • 32 views
మాజీ జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ విషయం :- గద్వాల,ఆత్మకూరు వయా కొత్తపల్లి,జూరాల మీదుగా హై లెవల్ బ్రిడ్జి నిర్మించుట గురించి…ఆర్య:- మేము అనగా కొత్తపల్లి, గుంటిపల్లి,రేకులపల్ల,చెనుగోనిపల్లి,మదనపల్లి,శెట్టి ఆత్మకూరు,…

  • September 24, 2025
  • 45 views
అత్యంత వైభవంగా ప్రారంభమైన శ్రీ కొత్తమ్మ తల్లి శతాభ్ది ఉత్సవాలు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికినఅధికారులు, అర్చకులు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంకొత్తమ్మ తల్లి ఉత్సవాలు మూడురోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి…

  • September 24, 2025
  • 41 views
నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన

జనం న్యూస్ సెప్టెంబర్ 24 పి.రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం…

  • September 24, 2025
  • 38 views
.శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత..

జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే…

  • September 24, 2025
  • 37 views
పరామర్శించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి

జనం న్యూస్( రిపోర్టర్ ఓడేటి.రాజేందర్ )సెప్టెంబర్ 24 : మీనాజిపేట గ్రామంలో ఇటీవల మరణించిన గంగినవేని పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి 25 కేజీల. రైస్ బ్యాగ్ అందజేసిన మహాముత్తారం. మండల. పిఎసిఎస్ వైస్…

  • September 24, 2025
  • 35 views
పోలే మహేందర్ మృతి బాధాకరం దేవేరకొండ ఎమ్మెల్యే బాలునాయక్

గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామానికి చెందిన పోలే మహేందర్ hmws మెట్రో వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూ ఉమ్నడి మండలం ఎం ఆర్ పి ఎస్ ఆధ్యక్షుడు గా చేస్తూ గుండె పోటు వచ్చి మృతి చెందాడు. ఇతనికి…

  • September 24, 2025
  • 31 views
దుర్గామాత ను దర్శించుకున్న చొప్పదండి మాజీ ఎం ఎల్ ఏ సుంకే రవిశంకర్

జనం న్యూస్ కొడిమ్యాల మండల్ రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 24 కొడిమ్యాల మండల కేంద్రంతో పాటు పూడూరు,అప్పారావుపేట గ్రామాల్లోని దుర్గామాత మండపాలను బుధవారం రోజున చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ దర్శించుకుని ఆ అమ్మ దయ చొప్పదండి నియోజకవర్గం…

  • September 24, 2025
  • 27 views
ఊరు ఊరికో జమ్మి చెట్టు..గుడి గుడికో జమ్మి చెట్టు..

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 24 జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పులి…

  • September 24, 2025
  • 36 views
బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలి

జనం న్యూస్, సెప్టెంబర్ 24, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కేంద్రంలోని గాంధీ చౌరస్తా దగ్గర బ్రిడ్జి పనులు నత్త నడకన సాగు తుంది ఎందుకంటే గాంధీ చౌరస్తా వద్ద…

  • September 24, 2025
  • 31 views
దుర్గామాత ను దర్శించుకున్న బుద్ధ నాగరాజు

జనం న్యూస్, సెప్టెంబర్ 24, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండలంలో ” శివాజీ యూత్ ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బుధవారం స్థానిక గ్రామ…