ప్రమాదవశాత్తు 90, వేల రూపాయల ఆవు షార్ట్ సర్క్యూట్ తో మృతి
జనం న్యూస్, జూన్ 2 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) విద్యుత్ ఘాతం తో ఆవు మృతి చెందిన ఘటన మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామానికి చెందిన చిగురుపల్లి ప్రవీణ్,తన ఆవును రోజు మాదిరిగానే పొలంలో మేపుతున్న…
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి
జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో సదానందం మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు…
అ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 2 ఆట పాటల్లోనే కాదు కాష్టాల్లోను అండగా నిలిచిన 2000-2001 పూర్వ విద్యార్థులు -మరణించిన తన నలుగురి మిత్రులకు 2లక్షల ఆర్ధిక చేయూత తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల…
రేషన్ దుకానాలను పునఃప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 2 తర్లుపాడు మండలం సీతనాగుల వరం గ్రామం లో గల రేషన్ దుకాణాన్ని ఆదివారం ఉదయం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి పునః ప్రారంభించారు రేషన్ సరుకులను ఎమ్మెల్యే…
ఆదాయం జానెడు… వ్యయం బోలెడు…!
జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చెబుతున్నారు. అయితే, రేషన్ డీలర్లను తలదన్నేలా ఎండీయు నిర్వాహకులు క ూడా రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయన్న నెపంతో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి…
ఆత్మహత్యాయత్నం నుండి యువకుడ్ని కాపాడిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం రామనారాయణ పరిసరాల్లో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నం చేస్తున్న యువకుడ్ని వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో…
సైబరు మోసాలకు పాల్పడే మోసగాళ్ళపట్ల అప్రమత్తంగా వ్యవహరించండి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రజల అవగాహన లోపం కారణంగా ప్రజలు సైబరు మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి సైబరుమోసగాళ్ళు, వారు చెప్పే మాయ మాటలు పట్ల…
జలమయం కాకుండా ముందస్తు చర్యలు: కమిషనర్
జనం న్యూస్ 02 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు.ఆదివారం ప్రజారోగ్య సిబ్బంది పలు…
పరిగిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ జూన్ 2, పరిగి నియోజకవర్గ ప్రతినిధి, (హనుమంత్ రెడ్డి ) పరిగి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో జాతీయ జెండాను పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన…
భూ భారతి గ్రామ సదస్సులను సద్వినియోగం చేసుకోండి. బిచ్కుంద మండల తహసీల్దార్ ,వెల్లడి…
బిచ్కుంద జూన్ 2 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ను జూన్ 3వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా Bhichkunda మండలంలోని 29 గ్రామాలలో భూభారతి రైతు సదస్సులను…